28న రాష్ట్ర బంద్కు పిలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 28న రాష్ట్ర బంద్కు పిలుపు

28న రాష్ట్ర బంద్కు పిలుపు

Written By news on Monday, August 10, 2015 | 8/10/2015


న్యూఢిల్లీ :ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి జరగబోతున్నాయని, దానికి మూడు రోజుల ముందు రాష్ట్రమంతా బంద్ పాటించాలని ఆయన కోరారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగు దేశం పార్టీలను గట్టిగా నిలదీయాలని అన్నారు.
Share this article :

0 comments: