హైదరాబాద్ : నగరంలోని లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జిల్లా పరిశీలకుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఈ 29న రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ సీపీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు చర్చ జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం పార్టీ చేపట్టనున్న బంద్ కు నేతలు, కార్యకర్తలు మద్ధతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
Home »
» వైఎస్ఆర్ సీపీ ఆఫీసులో జిల్లా పరిశీలకుల మీటింగ్
వైఎస్ఆర్ సీపీ ఆఫీసులో జిల్లా పరిశీలకుల మీటింగ్
Written By news on Tuesday, August 18, 2015 | 8/18/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment