ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్ఆర్ సీపీ పక్షనేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్ గా పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహరిస్తారు. రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్న నేపథ్యంలో ఆదివారంవైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్షం సమావేశమైంది.
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
0 comments:
Post a Comment