ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని చెవిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కోరుకుంటే హోదా వస్తుందని ఆయన అన్నారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు నడిచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో సహకరించేందుకు సిద్ధంగా ఉంటే చంద్రబాబు మాత్రం ప్యాకేజీలంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
Home »
» వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు
వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు
Written By news on Monday, August 31, 2015 | 8/31/2015
ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని చెవిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కోరుకుంటే హోదా వస్తుందని ఆయన అన్నారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు నడిచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో సహకరించేందుకు సిద్ధంగా ఉంటే చంద్రబాబు మాత్రం ప్యాకేజీలంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment