ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న బంద్ లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ తెలిపింది. ఏపీ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను తెలియజేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా బంద్ ను విజయవంతం చేయాలని పేర్కొన్నాయి. రేపటి వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ఏపీ బంద్ కు వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న బంద్ లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ తెలిపింది. ఏపీ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను తెలియజేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా బంద్ ను విజయవంతం చేయాలని పేర్కొన్నాయి. రేపటి వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ఏపీ బంద్ కు వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా బంద్ ను విజయవంతం చేయాలని పేర్కొన్నాయి. రేపటి వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ఏపీ బంద్ కు వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న బంద్ లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ తెలిపింది. ఏపీ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను తెలియజేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా బంద్ ను విజయవంతం చేయాలని పేర్కొన్నాయి. రేపటి వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ఏపీ బంద్ కు వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment