వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. కార్యకర్తల ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. కార్యకర్తల ఆందోళన

వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. కార్యకర్తల ఆందోళన

Written By news on Sunday, September 6, 2015 | 9/06/2015

వీడియోకి క్లిక్ చేయండి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తిమ్మన్నపాలెంలో గుర్తుతెలియని దుండగులు దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: