ఒంగోలు: ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రిమ్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని రోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్యను తక్షణమే తీర్చాలంటూ వైవీ సుబ్బారెడ్డి రిమ్స్ డైరెక్టర్ ను ఆదేశించారు.
ఆస్పత్రిలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని రోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్యను తక్షణమే తీర్చాలంటూ వైవీ సుబ్బారెడ్డి రిమ్స్ డైరెక్టర్ ను ఆదేశించారు.
0 comments:
Post a Comment