ప్రధానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రధానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ

ప్రధానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ

Written By news on Wednesday, October 28, 2015 | 10/28/2015

ఒంగోలు: పొగాకు రైతుల ఆత్మహత్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్ సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా రైతుల సమస్యలను వైవీ సుబ్బారెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
రైతు ఆత్మహత్యలు, సమస్యలపై ప్రత్యేకంగా లేఖలో ఎంపీ ప్రస్తావించారు. పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. లేఖ కాపీని కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, రాధా మోహన్ సింగ్ కు కూడా వైవీ సుబ్బారెడ్డి పంపారు.
Share this article :

0 comments: