గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ

గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ

Written By news on Thursday, October 1, 2015 | 10/01/2015


గవర్నర్ నరసింహన్ తో వైఎస్ జగన్ భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈనెల 7వ తేదీ నుంచి గుంటూరులో తాను తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఈనెల 7వ తేదీ నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: