పబ్లిసిటీ వస్తుందనుకుంటే ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేస్తుందని, ఇలాంటి పేద రైతును మాత్రం పట్టించుకోదని వైఎస్ జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లాలో తాను 46 రైతు కుటుంబాలను పరామర్శిస్తే.. వాటిలో 20 కుటుంబాలకు సాయం అందలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిచేలా మీడియా కూడా రైతుల దీనగాథలను ఆవిష్కరించాలని వైఎస్ జగన్ అన్నారు.
Home »
» పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా?
పులివెందుల రైతు కాబట్టి పట్టించుకోవడం లేదా?
Written By news on Wednesday, November 4, 2015 | 11/04/2015
పబ్లిసిటీ వస్తుందనుకుంటే ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేస్తుందని, ఇలాంటి పేద రైతును మాత్రం పట్టించుకోదని వైఎస్ జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లాలో తాను 46 రైతు కుటుంబాలను పరామర్శిస్తే.. వాటిలో 20 కుటుంబాలకు సాయం అందలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిచేలా మీడియా కూడా రైతుల దీనగాథలను ఆవిష్కరించాలని వైఎస్ జగన్ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment