
ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ సీపీని నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్నారని వైఎస్ జగన్ పార్టీ నేతలతో అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ఖమ్మం జిల్లా నేతలను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు.
0 comments:
Post a Comment