కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది

కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది

Written By news on Wednesday, December 16, 2015 | 12/16/2015


'కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది'
హైదరాబాద్: కాల్ మనీ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ...కాల్ మనీ కేసును చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు.
ఈ కేసులో బడా బాబులను వదిలేసి చిన్న చిన్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారని కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 25 రోజుల నుండి నెల రోజులు పాటు జరపాలని...ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె హెచ్చరించారు
Share this article :

0 comments: