సాక్షి, హైదరాబాద్: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. ఆయన బుధవారం ఆ జిల్లాల పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇబ్బందుల పడుతున్న వారి కోసం తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు
Home »
» వరద బాధితులను ఆదుకోండి: జగన్
వరద బాధితులను ఆదుకోండి: జగన్
Written By news on Thursday, December 3, 2015 | 12/03/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment