వైఎస్ జగన్ ముఖ్యంగా నాలుగు విషయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన్నట్టు తెలుస్తోంది. మహిళల మాన, ప్రాణాలతో ఆడుకున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు, ఏపీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయాల గురించి వైఎస్ జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Home »
» రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ
రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ
Written By news on Sunday, December 20, 2015 | 12/20/2015
వైఎస్ జగన్ ముఖ్యంగా నాలుగు విషయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన్నట్టు తెలుస్తోంది. మహిళల మాన, ప్రాణాలతో ఆడుకున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు, ఏపీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయాల గురించి వైఎస్ జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment