Written By news on Sunday, December 20, 2015 | 12/20/2015
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో విడిది చేసిన భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నారు. ప్రణబ్ను కలవడానికి వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు పలువురు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
0 comments:
Post a Comment