మంచినీటి వసతులు లేకపోవడం వల్ల విషజ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా కేరాచపల్లిలో నీటిని వైఎస్ జగన్ పరిశీలించారు.
5/23/2015
కడప: జిల్లాలోని చక్రాయ పేట మండలం కేరాచపల్లి గ్రామంలో విష జ్వరాల బారిన పడ్డ బాధితులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శనివారం విష జ్వరాల బాధితులను పరామర్శించిన జగన్.. జ్వరాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మంచినీటి వసతులు లేకపోవడం వల్ల విషజ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా కేరాచపల్లిలో నీటిని వైఎస్ జగన్ పరిశీలించారు.
విష జ్వరాల బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
Written By news on Saturday, May 23, 2015 | 5/23/2015
మంచినీటి వసతులు లేకపోవడం వల్ల విషజ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా కేరాచపల్లిలో నీటిని వైఎస్ జగన్ పరిశీలించారు.
5/23/2015
నెల్లూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తాను కేంద్రంలో చక్రం తిప్పుతానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దీనికి ఏం సమాధానం చెబుతారని కాకాణి నిలదీశారు.
సీఎం ఇప్పటికైనా కళ్లు తెరవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తాను కేంద్రంలో చక్రం తిప్పుతానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దీనికి ఏం సమాధానం చెబుతారని కాకాణి నిలదీశారు.
5/23/2015
హైదరాబాద్:స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగబోయే ఎన్నికల అభ్యర్థులను వైఎస్సార్ సీపీ ఎంపిక చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్సార్ సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.
కృష్ణా జిల్లా నుంచి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను ఎంపిక చేస్తూ వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుంది.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆదిశేషగిరిరావు, ఉమ్మారెడ్డి

కృష్ణా జిల్లా నుంచి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను ఎంపిక చేస్తూ వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుంది.
5/23/2015
పులివెందులలో మూడు రోజుల పర్యటన

►తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలకు హాజరు
►24న రైతు భరోసా యాత్ర
►25న క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులలో తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరిన ఆయన శనివారం తెల్లవారుజామున ముద్దనూరుకు.. అక్కడ నుంచి పులివెందులకు చేరుకున్నారు.
ఈరోజు నల్లపురెడ్డిపల్లె జెడ్పీ హైస్కూలులో జరిగే రామాంజనేయులు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడినుంచి వేముల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకొని ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందిన రఘురాం కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2.30గంటలకు చక్రాయపేట మండలం కె.రాజుపల్లె గ్రామానికి చేరుకొని తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్న గ్రామస్తులను పరామర్శిస్తారు. 24వ తేదీ ఉదయం తొండూరు మండలం సంతకొవ్వూరు గ్రామానికి చేరుకొని ఇటీవల వివాహం చేసుకున్న నూతన జంటలను ఆశీర్వదిస్తారు. అక్కడినుంచి 9.45గంటలకు ఆర్.తుమ్మలపల్లె గ్రామానికి చేరుకొని గతనెల 20వ తేదీన అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
అనంతరం 11.30గంటలకు లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చేరుకొని ఈనెల 14న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు నాగభూషణం శ్రేష్టి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఇటీవల అనారోగ్యంతో మరణించిన తుపాకుల లక్షుమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిసారు. అలాగే క్రిష్టియన్లైన్లో అనారోగ్యంతో మృతి చెందిన ప్రభుదాసు కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. అనంతరం 25వ తేదీ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వివరించారు
►24న రైతు భరోసా యాత్ర
►25న క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులలో తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరిన ఆయన శనివారం తెల్లవారుజామున ముద్దనూరుకు.. అక్కడ నుంచి పులివెందులకు చేరుకున్నారు.
ఈరోజు నల్లపురెడ్డిపల్లె జెడ్పీ హైస్కూలులో జరిగే రామాంజనేయులు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడినుంచి వేముల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకొని ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందిన రఘురాం కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2.30గంటలకు చక్రాయపేట మండలం కె.రాజుపల్లె గ్రామానికి చేరుకొని తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్న గ్రామస్తులను పరామర్శిస్తారు. 24వ తేదీ ఉదయం తొండూరు మండలం సంతకొవ్వూరు గ్రామానికి చేరుకొని ఇటీవల వివాహం చేసుకున్న నూతన జంటలను ఆశీర్వదిస్తారు. అక్కడినుంచి 9.45గంటలకు ఆర్.తుమ్మలపల్లె గ్రామానికి చేరుకొని గతనెల 20వ తేదీన అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
అనంతరం 11.30గంటలకు లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చేరుకొని ఈనెల 14న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు నాగభూషణం శ్రేష్టి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఇటీవల అనారోగ్యంతో మరణించిన తుపాకుల లక్షుమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిసారు. అలాగే క్రిష్టియన్లైన్లో అనారోగ్యంతో మృతి చెందిన ప్రభుదాసు కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. అనంతరం 25వ తేదీ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వివరించారు
5/23/2015
పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులలో తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరిన ఆయన శనివారం తెల్లవారుజామున ముద్దనూరుకు.. అక్కడ నుంచి పులివెందులకు చేరుకున్నారు.
వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం 8.30గంటలకు తాత వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్దకు చేరుకున్నారు. వైఎస్ రాజారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డిలు కూడా వైఎస్ రాజారెడ్డి సమాది వద్ద నివాళులర్పించారు.

వైఎస్ రాజారెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం 8.30గంటలకు తాత వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్దకు చేరుకున్నారు. వైఎస్ రాజారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డిలు కూడా వైఎస్ రాజారెడ్డి సమాది వద్ద నివాళులర్పించారు.

5/22/2015
YS Jagan two-day deeksha poster released
Written By news on Friday, May 22, 2015 | 5/22/2015
5/22/2015
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం : భద్రాచలం గోదావరి బ్రిడ్జి అప్రోచ్రోడ్డుపై జరిగిన బస్సు ప్రమాదంపై ప్రత్యేక కమిటీ ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన హుటాహుటిన భద్రాచలం వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఘటనాస్థలిలో లూజ్ సాయిల్ ఉందని, ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు రెండు సార్లు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లుగా చెబుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుంటున్న క్షతగాత్రులను పొంగులేటి పరామర్శించారు. ‘ఏరియూ ఆస్పతిలో చికిత్స కోసం 26 మంది వచ్చారు. వారిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం పంపించామని’ డాక్టర్లు చెప్పారు.
బస్సులో 42 మంది ఉన్నప్పుడు మిగతా పదిమంది ఏమయ్యూరని పొంగులేటి ప్రశ్నించారు. దీనిపై వైద్యులు, పోలీసులు, ఆర్టీసీ అధికారుల వద్ద తగిన సమాచారం లేకపోవటంతో ఎంపీ పొంగులేటి వారి వివరాలను కూడా సేకరించాలని సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పటంతో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారి వివరాలను కూడా సేకరించారు.
నేనున్నా.... మృతురాలు శ్రావణి కుటుంబానికి పొంగులేటి భరోసా..
బస్సు ప్రమాద మృతుల్లో ఒకరైన బొడ్డు శ్రావణి కుటుంబాన్ని ఆదుకుంటానని ఎంపీ పొంగులేటి భరోసా ఇచ్చారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారానికి చెందిన శ్రావణి కుటుంబం దుమ్ముగూడెం మండలం సింగారానికి వలస వచ్చింది. శ్రావణి, భర్త లక్ష్మీనారాయణతో కలిసి కిరాణషాపు నిర్వహిస్తోంది. వీరితో పాటు వీరి కుమారు శ్రావణ్, కూతురు గాయత్రి సింగారం వెళ్లేందుకని ఖమ్మంలో రామబాణం బస్సెక్కారు.
ప్రమాదంలో శ్రావణి మృతిచెందగా మిగతా ముగ్గురు గాయూలపాలయ్యూరు. వీరిలో గాయత్రి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఎంపీని చూసి లక్ష్మీనారాయణ భోరున విలపించాడు. ఖమ్మం తీసుకెళ్లిన తన బిడ్డ పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందాడు. వెంటనే ఎంపీ ఖమ్మం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అవసరమైతే హైదరాబాద్ తరలించాలని సూచించారు. అనంతరం మార్చురీలో ఉన్న శ్రావణి మృతదేహాన్ని పొంగులేటి సందర్శించారు. ఆ సమయంలో శ్రావణి అత్త జయమ్మ ఎంపీని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. పొంగులేటి కూడా కంటనీరు పెట్టారు. ‘మీ కుటుంబానికి నేనున్నా..ఏమి కాదని అభయమిచ్చారు.’ ఎంపీ వెంట ైవె ఎస్ఆర్సీపీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు కడియం రామాచారి, గంటా కృష్ణ ఉన్నారు.
సమగ్ర దర్యాప్తు జరిపించాలి...

భద్రాచలం : భద్రాచలం గోదావరి బ్రిడ్జి అప్రోచ్రోడ్డుపై జరిగిన బస్సు ప్రమాదంపై ప్రత్యేక కమిటీ ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన హుటాహుటిన భద్రాచలం వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఘటనాస్థలిలో లూజ్ సాయిల్ ఉందని, ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు రెండు సార్లు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లుగా చెబుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుంటున్న క్షతగాత్రులను పొంగులేటి పరామర్శించారు. ‘ఏరియూ ఆస్పతిలో చికిత్స కోసం 26 మంది వచ్చారు. వారిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం పంపించామని’ డాక్టర్లు చెప్పారు.
బస్సులో 42 మంది ఉన్నప్పుడు మిగతా పదిమంది ఏమయ్యూరని పొంగులేటి ప్రశ్నించారు. దీనిపై వైద్యులు, పోలీసులు, ఆర్టీసీ అధికారుల వద్ద తగిన సమాచారం లేకపోవటంతో ఎంపీ పొంగులేటి వారి వివరాలను కూడా సేకరించాలని సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పటంతో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారి వివరాలను కూడా సేకరించారు.
నేనున్నా.... మృతురాలు శ్రావణి కుటుంబానికి పొంగులేటి భరోసా..
బస్సు ప్రమాద మృతుల్లో ఒకరైన బొడ్డు శ్రావణి కుటుంబాన్ని ఆదుకుంటానని ఎంపీ పొంగులేటి భరోసా ఇచ్చారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారానికి చెందిన శ్రావణి కుటుంబం దుమ్ముగూడెం మండలం సింగారానికి వలస వచ్చింది. శ్రావణి, భర్త లక్ష్మీనారాయణతో కలిసి కిరాణషాపు నిర్వహిస్తోంది. వీరితో పాటు వీరి కుమారు శ్రావణ్, కూతురు గాయత్రి సింగారం వెళ్లేందుకని ఖమ్మంలో రామబాణం బస్సెక్కారు.
ప్రమాదంలో శ్రావణి మృతిచెందగా మిగతా ముగ్గురు గాయూలపాలయ్యూరు. వీరిలో గాయత్రి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఎంపీని చూసి లక్ష్మీనారాయణ భోరున విలపించాడు. ఖమ్మం తీసుకెళ్లిన తన బిడ్డ పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందాడు. వెంటనే ఎంపీ ఖమ్మం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అవసరమైతే హైదరాబాద్ తరలించాలని సూచించారు. అనంతరం మార్చురీలో ఉన్న శ్రావణి మృతదేహాన్ని పొంగులేటి సందర్శించారు. ఆ సమయంలో శ్రావణి అత్త జయమ్మ ఎంపీని చూసి కన్నీటి పర్యంతమయ్యూరు. పొంగులేటి కూడా కంటనీరు పెట్టారు. ‘మీ కుటుంబానికి నేనున్నా..ఏమి కాదని అభయమిచ్చారు.’ ఎంపీ వెంట ైవె ఎస్ఆర్సీపీ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు కడియం రామాచారి, గంటా కృష్ణ ఉన్నారు.
5/22/2015
దీక్షా స్థలంగా మంగళగిరి వై జంక్షన్ ప్రాంతం

బాబు మోసాలు ఎండగట్టేందుకే ఈ దీక్ష: ఉమ్మారెడ్డి
మొత్తం ఐదంశాలపై జగన్ తన దీక్షలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని స్పష్టీకరణ
బాబు ఏడాది పాలన ప్రజల పాలిట మోసాలపుట్టగా మారిందని విమర్శ
హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమరదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రబాబు ఏడాది పాలన రాష్ట్ర ప్రజల పాలిట మోసాల పుట్టగా, వంచనల చిట్టాగా మారిందని దుయ్యబట్టారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టేందుకు జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజులపాటు వైఎస్ జగన్ తలపెట్టిన సమర దీక్ష(నిరాహార దీక్ష)కు మంగళగిరిని వేదికగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.
ఎన్నికలపుడు చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని మోసపూరిత వైఖరి వల్ల ఏడాదిలోనే ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందని ఆయన అన్నారు. టీడీపీ తన మేనిఫెస్టోలో చేసిన వందలాది హామీల మాట అటుంచితే ప్రధానమైన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ఆ వర్గాల్ని నిలువునా దగా చేసిందన్నారు. బాబొస్తే జాబొస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు గద్దె నెక్కాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. ఉద్యోగం ఇవ్వకుంటే రూ.2000 నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారన్నారు. విభజన హామీల్లో ఒకటైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు మోసపూరిత వైఖరిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తోందని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రధానంగా ఈ ఐదంశాలపైనే జగన్ తన దీక్ష సందర్భంగా ప్రశ్నిస్తారన్నారు.
బలవంతంగా భూములు లాక్కోవడాన్నే వ్యతిరేకిస్తున్నాం..
పచ్చటి పొలాలను తీసుకోవద్దని తమ పార్టీ చెబుతూంటే టీడీపీ కావాలని పథకం ప్రకారం రాజధాని నిర్మాణానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకమని ప్రచారం చేస్తోందని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినరోజే తమ నేత జగన్మోహన్రెడ్డి స్వాగతించారని గుర్తుచేశారు. టీడీపీలో ఉన్న చెవిటివారు తమ వైఖరిని స్పష్టంగా వినాలన్నారు.
రాజధాని పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పచ్చని పొలాలకు బదులుగా బీడు భూముల్ని తీసుకుని రాజధాని నిర్మాణం చేయాలని చెబుతున్నామన్నారు. రాజధాని పేరుమీద టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కేంద్రం భూసేకరణకు సంబంధించి 2013లో ఇచ్చిన జీవోనూ ఖాతరు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. భూసేకరణ చట్టానికి కేంద్రం చేయదల్చుకున్న సవరణలు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందకున్నా, ఆర్డినెన్స్ స్థాయిలోనే ఉన్నా 166 నంబరు జీవోలో రాష్ట్రప్రభుత్వం చట్టంలోని 2,3 అనుబంధాలను తొలగిస్తూ జారీ చేయడం దారుణమన్నారు.
దీక్షా స్థలంగా మంగళగిరి వై జంక్షన్ ప్రాంతం
ఏర్పాట్లపై నేతలతో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల సమీక్ష
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న రెండు రోజుల సమరదీక్షకు మంగళగిరి ప్రాంతాన్ని గురువారం ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు. దీక్షకు అనువైన స్థలాన్ని గుర్తించేందుకోసం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ గురువారం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, అర్బన్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తాఫా, స్థానిక నేతలతో కలసి మంగళగిరి ప్రాంతంలో పర్యటించారు.మంగళగిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నాలుగు ప్రాంతాల్లో పర్యటించిన తలశిల బృందం చివరకు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వై జంక్షన్ ప్రాంతం అనువుగా ఉంటుందని నిర్ణయించింది. ఈ సందర్బంగా సమరదీక్ష ఏర్పాట్లపై తలశిల గుంటూరు జిల్లా ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించారు.
మొత్తం ఐదంశాలపై జగన్ తన దీక్షలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని స్పష్టీకరణ
బాబు ఏడాది పాలన ప్రజల పాలిట మోసాలపుట్టగా మారిందని విమర్శ
హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమరదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రబాబు ఏడాది పాలన రాష్ట్ర ప్రజల పాలిట మోసాల పుట్టగా, వంచనల చిట్టాగా మారిందని దుయ్యబట్టారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టేందుకు జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజులపాటు వైఎస్ జగన్ తలపెట్టిన సమర దీక్ష(నిరాహార దీక్ష)కు మంగళగిరిని వేదికగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.
ఎన్నికలపుడు చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని మోసపూరిత వైఖరి వల్ల ఏడాదిలోనే ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందని ఆయన అన్నారు. టీడీపీ తన మేనిఫెస్టోలో చేసిన వందలాది హామీల మాట అటుంచితే ప్రధానమైన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ఆ వర్గాల్ని నిలువునా దగా చేసిందన్నారు. బాబొస్తే జాబొస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు గద్దె నెక్కాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. ఉద్యోగం ఇవ్వకుంటే రూ.2000 నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారన్నారు. విభజన హామీల్లో ఒకటైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు మోసపూరిత వైఖరిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తోందని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రధానంగా ఈ ఐదంశాలపైనే జగన్ తన దీక్ష సందర్భంగా ప్రశ్నిస్తారన్నారు.
బలవంతంగా భూములు లాక్కోవడాన్నే వ్యతిరేకిస్తున్నాం..
పచ్చటి పొలాలను తీసుకోవద్దని తమ పార్టీ చెబుతూంటే టీడీపీ కావాలని పథకం ప్రకారం రాజధాని నిర్మాణానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకమని ప్రచారం చేస్తోందని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినరోజే తమ నేత జగన్మోహన్రెడ్డి స్వాగతించారని గుర్తుచేశారు. టీడీపీలో ఉన్న చెవిటివారు తమ వైఖరిని స్పష్టంగా వినాలన్నారు.
రాజధాని పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పచ్చని పొలాలకు బదులుగా బీడు భూముల్ని తీసుకుని రాజధాని నిర్మాణం చేయాలని చెబుతున్నామన్నారు. రాజధాని పేరుమీద టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కేంద్రం భూసేకరణకు సంబంధించి 2013లో ఇచ్చిన జీవోనూ ఖాతరు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. భూసేకరణ చట్టానికి కేంద్రం చేయదల్చుకున్న సవరణలు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందకున్నా, ఆర్డినెన్స్ స్థాయిలోనే ఉన్నా 166 నంబరు జీవోలో రాష్ట్రప్రభుత్వం చట్టంలోని 2,3 అనుబంధాలను తొలగిస్తూ జారీ చేయడం దారుణమన్నారు.
దీక్షా స్థలంగా మంగళగిరి వై జంక్షన్ ప్రాంతం
ఏర్పాట్లపై నేతలతో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల సమీక్ష
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న రెండు రోజుల సమరదీక్షకు మంగళగిరి ప్రాంతాన్ని గురువారం ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు. దీక్షకు అనువైన స్థలాన్ని గుర్తించేందుకోసం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ గురువారం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, అర్బన్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తాఫా, స్థానిక నేతలతో కలసి మంగళగిరి ప్రాంతంలో పర్యటించారు.మంగళగిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నాలుగు ప్రాంతాల్లో పర్యటించిన తలశిల బృందం చివరకు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వై జంక్షన్ ప్రాంతం అనువుగా ఉంటుందని నిర్ణయించింది. ఈ సందర్బంగా సమరదీక్ష ఏర్పాట్లపై తలశిల గుంటూరు జిల్లా ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించారు.
5/21/2015
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమరదీక్ష చేపట్టినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలన రాష్ట్ర ప్రజల పాలిట మోసాల పుట్టగా, వంచనల చిట్టాగా మారిందని ఆయన దుయ్యబట్టారు. బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టేందుకు హామీలను నెరవేర్చనందుకు నిరసనగా జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు తలపెట్టిన సమర దీక్ష (నిరాహార దీక్ష) ను మంగళగిరిని వేదికగా ఎంపిక చేశామని ఆయన చెప్పారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలపుడు చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని మోసపూరిత వైఖరి వల్ల ఏడాదిలోనే ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు.
టీడీపీ తన మేనిఫెస్టోలో చేసిన వందలాది హామీల మాట అటుంచితే ప్రధానమైన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటి విషయంలో ఆ వర్గాలను నిలువునా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబొస్తే జాబొస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు గద్దె నెక్కాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. ఉద్యోగం ఇవ్వక పోతే రు 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మొండి చేయి చూపారన్నారు. విభజన హామీల్లో ఒకటైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు మోసపూరిత వైఖరిని అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తోందని ఉమ్మారెడ్డి అన్నారు. ఈ అయిదు అంశాలపైనే జగన్ ప్రధానంగా తన దీక్ష సందర్భంగా ప్రశ్నిస్తారన్నారు.
పచ్చటి పొలాలను తీసుకోవద్దని తమ పార్టీ చెబుతూంటే టీడీపీ కావాలని ఓ పథకం ప్రకారం రాజధాని నిర్మాణానికి వైఎస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదనీ, గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన రోజే తమ నేత జగన్మోహన్రెడ్డి స్వాగతించారని గుర్తుచేశారు. టీడీపీలో ఉన్న చెవిటి వారు తమ వైఖరిని స్పష్టంగా వినాలన్నారు. అయితే రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
పచ్చని పొలాలకు బదులుగా బీడు భూములను తీసుకుని రాజధాని నిర్మాణం చేయాలని తామంతా చెబుతున్నామన్నారు. రాజధాని పేరుమీద టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో 2013లో ఇచ్చిన జీవోను కూడా ఖాతరు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి కేంద్రం చేయదల్చుకున్న సవరణలు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందకపోయినా అదింకా ఆర్డినెన్స్ స్థాయిలోనే ఉన్నా 166 నెంబరు జీవోలో రాష్ట్ర ప్రభుత్వం చట్టంలోని 2,3 అనుబంధాలను తొలగిస్తూ జారీ చేయడం దారుణమని పేర్కొన్నారు. భూసేకరణ వల్ల ఆయా సామాజిక వర్గాలపై పడే ప్రభావం అధ్యయనం చేయడం, ఆహారధాన్యాల కొరత ఏర్పడే అవకాశముందా అని అంచనా వేసే అంశాలను తొలగించారని ఆయన మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకు టీడీపీ ప్రభుత్వం సిగ్గు పడాల్సింది పోయి తగుదునమ్మా అని విజయయాత్రలు చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
బాబు మోసాలు ఎండగట్టేందుకే.. జగన్ సమరదీక్ష
Written By news on Thursday, May 21, 2015 | 5/21/2015

టీడీపీ తన మేనిఫెస్టోలో చేసిన వందలాది హామీల మాట అటుంచితే ప్రధానమైన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటి విషయంలో ఆ వర్గాలను నిలువునా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబొస్తే జాబొస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు గద్దె నెక్కాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. ఉద్యోగం ఇవ్వక పోతే రు 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మొండి చేయి చూపారన్నారు. విభజన హామీల్లో ఒకటైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు మోసపూరిత వైఖరిని అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తోందని ఉమ్మారెడ్డి అన్నారు. ఈ అయిదు అంశాలపైనే జగన్ ప్రధానంగా తన దీక్ష సందర్భంగా ప్రశ్నిస్తారన్నారు.
పచ్చటి పొలాలను తీసుకోవద్దని తమ పార్టీ చెబుతూంటే టీడీపీ కావాలని ఓ పథకం ప్రకారం రాజధాని నిర్మాణానికి వైఎస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదనీ, గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన రోజే తమ నేత జగన్మోహన్రెడ్డి స్వాగతించారని గుర్తుచేశారు. టీడీపీలో ఉన్న చెవిటి వారు తమ వైఖరిని స్పష్టంగా వినాలన్నారు. అయితే రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
పచ్చని పొలాలకు బదులుగా బీడు భూములను తీసుకుని రాజధాని నిర్మాణం చేయాలని తామంతా చెబుతున్నామన్నారు. రాజధాని పేరుమీద టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో 2013లో ఇచ్చిన జీవోను కూడా ఖాతరు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి కేంద్రం చేయదల్చుకున్న సవరణలు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందకపోయినా అదింకా ఆర్డినెన్స్ స్థాయిలోనే ఉన్నా 166 నెంబరు జీవోలో రాష్ట్ర ప్రభుత్వం చట్టంలోని 2,3 అనుబంధాలను తొలగిస్తూ జారీ చేయడం దారుణమని పేర్కొన్నారు. భూసేకరణ వల్ల ఆయా సామాజిక వర్గాలపై పడే ప్రభావం అధ్యయనం చేయడం, ఆహారధాన్యాల కొరత ఏర్పడే అవకాశముందా అని అంచనా వేసే అంశాలను తొలగించారని ఆయన మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకు టీడీపీ ప్రభుత్వం సిగ్గు పడాల్సింది పోయి తగుదునమ్మా అని విజయయాత్రలు చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
5/21/2015
హైదరాబాద్: ఐదు అంశాలపై టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమరదీక్ష చేపట్టనున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా, తలశిల రఘురాం, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.
బలవంతపు భూసేకరణ, రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు సమరదీక్షకు పూనుకున్నారని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి హైవే పక్కన జూన్ 3, 4 తేదీల్లో జగన్ సమరదీక్ష చేస్తారని చెప్పారు.
మంగళగిరి హైవే పక్కన సమరదీక్ష

బలవంతపు భూసేకరణ, రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు సమరదీక్షకు పూనుకున్నారని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి హైవే పక్కన జూన్ 3, 4 తేదీల్లో జగన్ సమరదీక్ష చేస్తారని చెప్పారు.
5/21/2015
ఏడాది పాలన మోసాలపుట్ట, వంచనల చిట్టా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను వేలెత్తి చూపడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... చంద్రబాబు ఏడాది పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఏడాది పాలన మోసాలపుట్ట, వంచనల చిట్టా చరిత్రలో మిగిలిపోతుందన్నారు.
ఎన్నికల ముందు వందల కొద్దీ వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రాజధాని భూ సేకరణ, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రభుత్వం కళ్లు తెరిపించి ప్రజలకు న్యాయం చేసేందుకే వైఎస్ జగన్ ఈ దీక్ష చేస్తున్నారని వివరించారు.
5/21/2015
ఎన్నికల హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు విఫలం
తిరుపతి:గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలం చెందారని వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. చంద్రబాబు హామీల అమలు కోసమే వచ్చే నెల 3.4 తేదీల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ తలపెడుతున్న దీక్షను కొందరు మంత్రులు తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు. మంత్రులకు దమ్ముండే చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి హామీలు నెరవేర్చాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
వైఎస్ జగన్ తలపెడుతున్న దీక్షను కొందరు మంత్రులు తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు. మంత్రులకు దమ్ముండే చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి హామీలు నెరవేర్చాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
5/21/2015
జగన్ దీక్షపై సమీక్ష

సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 3, 4 తేదీల్లో విజయవాడ-గుంటూరు మధ్య చేపట్టనున్న రెండు రోజుల దీక్షను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు సమాయత్తం అవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో బుధవారం కృష్ణా, గుంటూరు నేతలు హైదరాబాద్లోని లోటస్పాండ్లో సమావేశం అయ్యారు. ఐదు ప్రధాన అంశాల్లో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని సమావేశంలోని నేతలు అభిప్రాయపడ్డారు. దీక్షా స్థలికి కార్యకర్తలు, ప్రజలు సులభంగా తరలిరావడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గుంటూరులో పార్టీనేతలతో దీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వచ్చిన ప్రజలు, కార్యకర్తలు ఇబ్బంది పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, కోన రఘపతి, పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మారెడ్డి వెంకట్వేర్లు, లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, రావి వెంకటరమణ, కత్తెర సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గుంటూరులో పార్టీనేతలతో దీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వచ్చిన ప్రజలు, కార్యకర్తలు ఇబ్బంది పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయానికి నేతలు వచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, కోన రఘపతి, పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మారెడ్డి వెంకట్వేర్లు, లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, రావి వెంకటరమణ, కత్తెర సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
5/21/2015
ఐదు ప్రధాన అంశాలపై దీక్ష

►చంద్రబాబు ఏడాది పాలన
►వైఫల్యాలపై..నిరసన
►గుంటూరు- విజయవాడ
►పరిసరాల్లో వేదిక
►ఐదు ప్రధాన అంశాలపై దీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ‘సమర దీక్ష’ పేరుతో నిరాహార దీక్ష చేయనున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య వేదికగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు.
సమావేశ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మీడియాకు వెల్లడిస్తూ ఐదు ప్రధాన అంశాలపై ఈ సమర దీక్ష కు దిగుతున్నట్టు వెల్లడించారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడం, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానన్న హామీ నిలబెట్టుకోకపోవడం, బాబొస్తే జాబొస్తుందని ఇంటింటికీ ప్రచారం చేసి ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం, ఉద్యోగమివ్వకపోతే నెలకు రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికీ ఇవ్వకపోవడం, వంటి వాటిని ఎత్తిచూపడానికి దీక్ష సాగిస్తున్నట్టు కె.పార్థసారథి వివరించారు.
కుర్చీ కోసం అబద్ధాలు..
కుర్చీ కోసం ఎన్నికల ముందు అబద్ధాలాడి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రజలను మోసం చేశారని పార్టీ ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. మొత్తం రైతుల రుణాలు రూ.87,617 కోట్లు ఉంటే ఇప్పటికి రూ.6,500 కోట్లు మాత్రమే నిధులిచ్చారంటే దానర్థమేంటని దుయ్యబట్టారు. రూ. 22 వేల కోట్ల డ్వాక్రా మహిళల రుణాల మాఫీ ప్రస్తావన లేకుండా పూర్తిగా మొండిచేయి చూపారని మండిపడ్డారు.
దీక్ష సందర్భంగా ఈ వైఫల్యాలన్నింటిపైనా జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా ప్రజలను చైతన్య పరుస్తారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ లు పాల్గొన్నారు.
►వైఫల్యాలపై..నిరసన
►గుంటూరు- విజయవాడ
►పరిసరాల్లో వేదిక
►ఐదు ప్రధాన అంశాలపై దీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ‘సమర దీక్ష’ పేరుతో నిరాహార దీక్ష చేయనున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య వేదికగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు.
సమావేశ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మీడియాకు వెల్లడిస్తూ ఐదు ప్రధాన అంశాలపై ఈ సమర దీక్ష కు దిగుతున్నట్టు వెల్లడించారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి చేయకపోవడం, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానన్న హామీ నిలబెట్టుకోకపోవడం, బాబొస్తే జాబొస్తుందని ఇంటింటికీ ప్రచారం చేసి ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం, ఉద్యోగమివ్వకపోతే నెలకు రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికీ ఇవ్వకపోవడం, వంటి వాటిని ఎత్తిచూపడానికి దీక్ష సాగిస్తున్నట్టు కె.పార్థసారథి వివరించారు.
కుర్చీ కోసం అబద్ధాలు..
కుర్చీ కోసం ఎన్నికల ముందు అబద్ధాలాడి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రజలను మోసం చేశారని పార్టీ ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. మొత్తం రైతుల రుణాలు రూ.87,617 కోట్లు ఉంటే ఇప్పటికి రూ.6,500 కోట్లు మాత్రమే నిధులిచ్చారంటే దానర్థమేంటని దుయ్యబట్టారు. రూ. 22 వేల కోట్ల డ్వాక్రా మహిళల రుణాల మాఫీ ప్రస్తావన లేకుండా పూర్తిగా మొండిచేయి చూపారని మండిపడ్డారు.
దీక్ష సందర్భంగా ఈ వైఫల్యాలన్నింటిపైనా జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా ప్రజలను చైతన్య పరుస్తారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ లు పాల్గొన్నారు.
5/20/2015
గుంటూరు-బెజవాడ మధ్య వైఎస్ జగన్ దీక్ష
Written By news on Wednesday, May 20, 2015 | 5/20/2015
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 3,4 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు-విజయవాడ మధ్య వైఎస్ జగన్ దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు.
చంద్రబాబు ఏడాది పాలనలో పూర్తిగా ప్రజలను మోసగించారని పార్థసారధి విమర్శించారు. ప్రజలను ఈ విధంగా మోసం, దగా చేసిన ప్రభుత్వాలను తాము ఎన్నడూ చూడలేదన్నారు. రుణమాఫీ, స్పెషల్ స్టేటస్, బలవంతపు భూసేకరణ, నిరుద్యోగ భృతి వంటి అంశాలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని పార్థసారధి ధ్వజమెత్తారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
చంద్రబాబు ఏడాది పాలనలో పూర్తిగా ప్రజలను మోసగించారని పార్థసారధి విమర్శించారు. ప్రజలను ఈ విధంగా మోసం, దగా చేసిన ప్రభుత్వాలను తాము ఎన్నడూ చూడలేదన్నారు. రుణమాఫీ, స్పెషల్ స్టేటస్, బలవంతపు భూసేకరణ, నిరుద్యోగ భృతి వంటి అంశాలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని పార్థసారధి ధ్వజమెత్తారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
5/20/2015
అన్నార్తుల గొంతుకగా నిలుద్దాం

సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి మంగళవారం ట్వీటర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘అనంతపురం జిల్లాలో నెలకొన్న క్షేత్రస్థాయి వాస్తవాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. చంద్రబాబునాయుడు చెప్పిన అబద్ధాలు.. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ఆ వర్గాల గొంతుకగా నిలవడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది.’ అని జగన్ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా స్పందించారు. జగన్ ఇటీవలే అనంతపురం జిల్లాలో రెండు విడతలుగా రైతు భరోసా యాత్ర సాగించి ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే.
5/20/2015
బాబు మోసాల్ని ఎండగట్టేందుకే జగన్ దీక్ష

ప్రజల్ని మోసగించింది చాలక విజయయాత్రలా?: అంబటి
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ మొదటివారంలో విజయవాడ-గుంటూరు పరిసరాల్లో దీక్ష చేయబోతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో ఏడాదిపాటు ప్రజలను మోసం చేసింది చాలక టీడీపీ విజయ యాత్ర, నవనిర్మాణ దీక్ష, నూతన రాజధానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘రైతులు, డ్వాక్రా మహిళల రుణాల విషయంలో ఎన్నికలకు ముందు బాబు ఏం చెప్పారు? సీఎం అయ్యాక ఏం చేశారు? టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలన్నీ ఏమయ్యాయి?’’ అని అంబటి ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ఆయన చదివి వినిపిస్తూ వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారేమో టీడీపీ నేతలు చెప్పాలన్నారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ తీరవు’ అని ఢిల్లీ పర్యటనలో బాబు చెప్పడం చూస్తే ‘అందని ద్రాక్ష పళ్లు పుల్లన...’ అనే సామెత గుర్తుకొస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే సమస్యలన్నీ తీరిపోతాయని తామూ భావించట్లేదని, అయితే ఎన్నికల ముందు ఈ విషయంపై బాబు, వెంకయ్య ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని సూచించారు.
‘పోలవరం’పై ఉదాశీన వైఖరి: కొత్తపల్లి
నల్లజర్ల రూరల్: పోలవరం విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. మంగళవారం నల్లజర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా ప్రాజెక్ట్ పనులు కంటితుడుపుగా ఉన్నాయని, ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే గొప్ప ప్రాజెక్ట్ పోలవరమని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయిస్తామన్నారు.
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ మొదటివారంలో విజయవాడ-గుంటూరు పరిసరాల్లో దీక్ష చేయబోతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో ఏడాదిపాటు ప్రజలను మోసం చేసింది చాలక టీడీపీ విజయ యాత్ర, నవనిర్మాణ దీక్ష, నూతన రాజధానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘రైతులు, డ్వాక్రా మహిళల రుణాల విషయంలో ఎన్నికలకు ముందు బాబు ఏం చెప్పారు? సీఎం అయ్యాక ఏం చేశారు? టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలన్నీ ఏమయ్యాయి?’’ అని అంబటి ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ఆయన చదివి వినిపిస్తూ వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారేమో టీడీపీ నేతలు చెప్పాలన్నారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ తీరవు’ అని ఢిల్లీ పర్యటనలో బాబు చెప్పడం చూస్తే ‘అందని ద్రాక్ష పళ్లు పుల్లన...’ అనే సామెత గుర్తుకొస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే సమస్యలన్నీ తీరిపోతాయని తామూ భావించట్లేదని, అయితే ఎన్నికల ముందు ఈ విషయంపై బాబు, వెంకయ్య ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని సూచించారు.
‘పోలవరం’పై ఉదాశీన వైఖరి: కొత్తపల్లి
నల్లజర్ల రూరల్: పోలవరం విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. మంగళవారం నల్లజర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా ప్రాజెక్ట్ పనులు కంటితుడుపుగా ఉన్నాయని, ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే గొప్ప ప్రాజెక్ట్ పోలవరమని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయిస్తామన్నారు.
5/20/2015
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మంచు మనోజ్-ప్రణతి వివాహానికి హాజరయ్యారు. బుధవారం మాదాపూర్ హైటెక్స్ లో ఈ వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు.
మనోజ్ పెళ్లికి హాజరైన వైఎస్ జగన్
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు.
5/19/2015
కాకినాడ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళలను జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడం అన్యాయమని ఆయన అన్నారు. నూతన భూసేకరణ చట్టం అమల్లోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం దురుద్దేశపూరితంగా ఈ ఘటనకు పాల్పడిందని ఆరోపించారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే ముంపు బాధితులకు 4 రెట్లు పరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే దౌర్జన్యానికి దిగిందన్నారు. పోలవరం ముంపు బాధితులపై ఇలాంటి దాడులు ఆపకపోతే వైఎస్ఆర్ సీపీ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. పోలవరం ముంపు బాధితులకు పునరావాస కేంద్రాల వద్దే సారవంతమైన భూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
జుట్టు పట్టుకుని ఈడ్చుకురావడం అన్యాయం
Written By news on Tuesday, May 19, 2015 | 5/19/2015

ఈ చట్టం అమల్లోకి వస్తే ముంపు బాధితులకు 4 రెట్లు పరిహారం ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే దౌర్జన్యానికి దిగిందన్నారు. పోలవరం ముంపు బాధితులపై ఇలాంటి దాడులు ఆపకపోతే వైఎస్ఆర్ సీపీ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. పోలవరం ముంపు బాధితులకు పునరావాస కేంద్రాల వద్దే సారవంతమైన భూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
5/19/2015
కొత్తపల్లి సుబ్బరాయుడు
పోలవరంపై శ్వేతపత్రం: కొత్తపల్లి డిమాండ్

ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో పోలవరం ప్రాజెక్టు పనులకు ఏ మేరకు నిధులు ఖర్చు చేశారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ధైర్యంగా శంకుస్థాపన చేసి, నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు.
పోలవరంపై చంద్రబాబుది కపట ప్రేమ అన్నారు. ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళనకు భయపడే కంటితుడుపు చర్యగా చంద్రబాబు కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిశారని చెప్పారు. అయితే ఆమె నుంచి నిర్ధిష్టమైన హామీ రాలేదన్నారు.
పోలవరంపై చంద్రబాబుది కపట ప్రేమ అన్నారు. ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళనకు భయపడే కంటితుడుపు చర్యగా చంద్రబాబు కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిశారని చెప్పారు. అయితే ఆమె నుంచి నిర్ధిష్టమైన హామీ రాలేదన్నారు.
5/19/2015
హైదరాబాద్: రైతులు, చేనేతకారులు, డ్వాక్రా మహిళ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అనంతపురం జిల్లాలో వాస్తవ పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయని ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు. రైతులు, చేనేతకారులు, డ్వాక్రా మహిళ జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వీరందరి తరపున గళమెత్తుతామని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
అనంతపురం జిల్లాలో ఎనిమిది రోజుల పాటు రైతు భరోసా యాత్ర చేపట్టిన వైఎస్ జగన్... రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు.
సమస్యలపై రాజీలేని పోరాటం

అనంతపురం జిల్లాలో ఎనిమిది రోజుల పాటు రైతు భరోసా యాత్ర చేపట్టిన వైఎస్ జగన్... రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు.
Ground realities in ATP are heart rending. CBN's lies played havoc with lives of farmers, weavers & DWCRA. We have to be their voice & hope!
5/19/2015
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఏడాది పాలనలో ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. విజయయాత్రలు చేసుకునే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని రాంబాబు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే రాష్ట్ర భవిష్యత్ మారుస్తామన్నారని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని రాంబాబు నిలదీశారు.
విజయయాత్రలు చేసుకునే హక్కు మీకెక్కడిది?
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే రాష్ట్ర భవిష్యత్ మారుస్తామన్నారని, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని రాంబాబు నిలదీశారు.
5/19/2015
* మతిమరుపు వ్యాధితో చంద్రబాబు హామీలన్నీ మరిచారు
* నిరుద్యోగ భృతి మాటే విస్మరించారు
* సీఎం తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్
* కాదలూరులో రైతు ఆంజనేయులు కుటుంబానికి పరామర్శ
* హోసగుడ్డం, సోమలాపురంలో జగన్కు ఘన స్వాగతం
(అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘అసలే కరువు జిల్లా. వానల్లేవ్. పంటలూ లేవు. రైతుల పరిస్థితేం బాగోలేదు.
వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఓట్లేయించుకుని ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రజానీకానికి పంగనామాలు పెట్టారు. బాబు మాటలు నమ్మిన బడుగులు నిలువునా మోసపోయార’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. ప్రజలను వంచించిన నీవు సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లో తిరగ్గలవా? ఒకవేళ అదే జరిగితే జనం రాళ్లతో కొట్టినా ఆశ్చర్యం లేద’న్నారు.
రెండో విడత రైతు భరోసా యాత్ర ముగింపు రోజైన సోమవారం వైఎస్ జగన్ రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం కాదలూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే గ్రామ కూడలిలో రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ‘జిల్లా రైతుల్లో కడుపు నిండా బాధ ఉంది. అప్పులు, ఆగిపోయిన పింఛన్లు, మంజూరు కాని ఇళ్లు, చేతికందని నిరుద్యోగభృతి వంటి సమస్యలు వెంటాడుతున్నాయి.
జనాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు మునిశాపంతో పాటు మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారు. వాటిని గుర్తుచేస్తూ జూన్ 4, 5 తేదీల్లో గుంటూరులో మరోసారి నిరాహార దీక్షలు చేయబోతున్నా’నని జగన్ ప్రకటించారు.
యాత్ర సాగిందిలా...
డి. హీరేహాళ్లో సోమవారం ఉదయం 10 గంటలకు 8వ రోజు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. రెండో విడత యాత్రకు చివరి రోజు కావడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు డి.హీరేహళ్ చేరుకుని జగన్ను కలిశారు. జిల్లా పార్టీ ముఖ్య నేతలతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన.. ముందుగా హోసగుడ్డం గ్రామం మీదుగా సోమలాపురం చేరుకున్నారు. గ్రామసర్పంచ్ సుదర్శన్రెడ్డి, పార్టీ మండల నేత గోపాల్రెడ్డితో పాటు ఊరంతా కదిలొచ్చి ఘన స్వాగతం పలికారు.
యువకులు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. జగన్ సర్పంచ్ సుదర్శన్రెడ్డి ఇంటికెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడున్న మహిళలతోనూ సంభాషించారు. స్థానిక ఎస్సీ కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదని, కొన్ని వీధుల్లో కరెంటు స్తంభాలు లేవని స్థానిక మహిళ వీరభద్రపు లక్ష్మక్క వివరించింది. హైదరాబాద్లోని కిమ్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్ చేయించుకున్న తనకు ప్రభుత్వం మందులు ఇవ్వలేదని, వాటిని కొనుగోలు చేసే స్తోమత లేని తనను ఆదుకోవాలని అదే గ్రామానికి చెందిన చెక్కిరపు లక్ష్మి వేడుకుంది. ఈ ఇద్దరి మహిళల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి జగన్ సూచించారు. అనంతరం కాదలూరు చేరుకున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు.
బ్యాంకులోళ్లు ఇళలమీదకొస్తున్నారు...
‘అప్పులన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు నిండా మోసం చేశాడు. ఇప్పుడేమో బ్యాంకులోళ్లు ఇళ్ల మీదకొస్తున్నారు. ఇళ్లు అమ్ముతారో, ఆస్తులమ్ముతారో మాకు తెలీదు.. అప్పులు మాత్రం తీర్చాల్సిందేనని కరాఖండీగా చెబుతున్నార’ని పలువురు డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ ట్రిక్స్ ప్లే చేసిన చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ఘోరంగా మోసగించారని రాయదుర్గం మహిళ పద్మజ మండిపడింది. చేతనైతేనే చెప్పాలి గానీ.. ఈ తరహా మోసం దారుణమని రాయదుర్గం రైతు అశోక్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు హామీలపైనా, ఆయన ఏడాది పాలనా తీరుపైనా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ప్రసంగానికి విశేష ఆదరణ
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు, ఇప్పుడు వాటిని విస్మరించిన తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదేపదే ఎండగట్టారు. కాదలూరులో జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వైఎస్ పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులు చేశారు. ‘ప్రజలకు చంద్రబాబు పంగనామాలు పెట్టారా’ అని ప్రశ్నించినప్పుడల్లా అవునంటూ చేతులెత్తారు. ఎనిమిదో రోజు యాత్రలో వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుంట్ల శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.
ముగిసిన రెండో విడత భరోసా యాత్ర
జిల్లాలో ఈ నెల 11న మొదలైన రెండో విడత రైతు భరోసా యాత్ర సోమవారంతో ముగిసింది. ఏడు నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ 14 మంది రైతు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు.
నయా పైసా ఇవ్వలేదు
డీ.హీరేహాళ్ : ‘నా భర్త చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయల తక్షణ సాయం వస్తుందని చెబితే దరఖాస్తు చేసుకున్నా. అధికారులు పట్టించుకోలేదు. ఇంతవరకు పైసా సాయమందించలేదు. కనీసం ఎవరూ పలకరించిన పాపానపోలేదు. ఇక పరిహారం ఊసే లేద’ని మండలంలోని కాదలూరు గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు భార్య గంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా యాత్రలో భాగంగా సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు.వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
జగన్ : ప్రభుత్వం నుంచి ఏమైనా సాయమందిందా తల్లీ?
గంగమ్మ : లేదు సార్. భర్త చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయలు వస్తాయని జన్మభూమిలో కూడా దరఖాస్తు చేసుకున్నాను. ఇంత వరకు రాలేదు.
జగన్ : ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లీ?
గంగమ్మ : 4.5 ఎకరాలు ఉంది సార్. పత్తి పంట వేశాం.
జగన్ : ఎన్ని క్వింటాళ్ల పత్తి వచ్చిందమ్మా?
గంగమ్మ : రెండు క్వింటాళ్లు సార్
జగన్ : నాలుగున్నర ఎకరాలకు అంతేనా తల్లీ?!
గంగమ్మ : నీళ్లు లేక పంట ఎండిపోయింది. సార్.
జగన్ : పిల్లలు లేరా?
గంగమ్మ : లేరు. అక్క నాగమ్మ కొడుకు దేవేంద్రను దత్తత తీసుకున్నాం.
జగన్ : బయట ఎంత అప్పు చేశారమ్మా?
గంగమ్మ : లక్షా 30 వేలు సార్.
జగన్ : బంగారు లోను ఏమైనా తీసుకున్నావా తల్లీ?
గంగమ్మ : బంగారమే లేదు సార్. కొడుకు దేవేంద్ర కూడా బళ్లారిలో ఉంటున్నాడు. ఇక్కడ ఉంటే నా పిల్లలు ఎలా బతకాలంటూ అక్కడికి వెళ్లాడు.
జగన్ : (దేవేంద్రనుద్దేశించి..) ఏం పని చేస్తున్నావు?
దేవేంద్ర : డ్రైవర్ సార్.
జగన్ : నీకేమైనా సాయం కావాలంటే రామచంద్రారెడ్డన్నను కలువు.
సార్.. నాకు ఆధార్కార్డు కర్ణాటక నుంచి బదిలీ కాకపోవడంతో అప్పు మాఫీ కాలేదు.
జగన్ : నీలాంటి వారికి చంద్రబాబు పంగనామాలు పెట్టారు.
ప్రజలకు పంగనామాలు

* నిరుద్యోగ భృతి మాటే విస్మరించారు
* సీఎం తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్
* కాదలూరులో రైతు ఆంజనేయులు కుటుంబానికి పరామర్శ
* హోసగుడ్డం, సోమలాపురంలో జగన్కు ఘన స్వాగతం
(అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘అసలే కరువు జిల్లా. వానల్లేవ్. పంటలూ లేవు. రైతుల పరిస్థితేం బాగోలేదు.
వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఓట్లేయించుకుని ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రజానీకానికి పంగనామాలు పెట్టారు. బాబు మాటలు నమ్మిన బడుగులు నిలువునా మోసపోయార’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. ప్రజలను వంచించిన నీవు సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లో తిరగ్గలవా? ఒకవేళ అదే జరిగితే జనం రాళ్లతో కొట్టినా ఆశ్చర్యం లేద’న్నారు.
రెండో విడత రైతు భరోసా యాత్ర ముగింపు రోజైన సోమవారం వైఎస్ జగన్ రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం కాదలూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే గ్రామ కూడలిలో రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ‘జిల్లా రైతుల్లో కడుపు నిండా బాధ ఉంది. అప్పులు, ఆగిపోయిన పింఛన్లు, మంజూరు కాని ఇళ్లు, చేతికందని నిరుద్యోగభృతి వంటి సమస్యలు వెంటాడుతున్నాయి.
జనాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు మునిశాపంతో పాటు మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారు. వాటిని గుర్తుచేస్తూ జూన్ 4, 5 తేదీల్లో గుంటూరులో మరోసారి నిరాహార దీక్షలు చేయబోతున్నా’నని జగన్ ప్రకటించారు.
యాత్ర సాగిందిలా...
డి. హీరేహాళ్లో సోమవారం ఉదయం 10 గంటలకు 8వ రోజు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. రెండో విడత యాత్రకు చివరి రోజు కావడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు డి.హీరేహళ్ చేరుకుని జగన్ను కలిశారు. జిల్లా పార్టీ ముఖ్య నేతలతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన.. ముందుగా హోసగుడ్డం గ్రామం మీదుగా సోమలాపురం చేరుకున్నారు. గ్రామసర్పంచ్ సుదర్శన్రెడ్డి, పార్టీ మండల నేత గోపాల్రెడ్డితో పాటు ఊరంతా కదిలొచ్చి ఘన స్వాగతం పలికారు.
యువకులు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. జగన్ సర్పంచ్ సుదర్శన్రెడ్డి ఇంటికెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడున్న మహిళలతోనూ సంభాషించారు. స్థానిక ఎస్సీ కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదని, కొన్ని వీధుల్లో కరెంటు స్తంభాలు లేవని స్థానిక మహిళ వీరభద్రపు లక్ష్మక్క వివరించింది. హైదరాబాద్లోని కిమ్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్ చేయించుకున్న తనకు ప్రభుత్వం మందులు ఇవ్వలేదని, వాటిని కొనుగోలు చేసే స్తోమత లేని తనను ఆదుకోవాలని అదే గ్రామానికి చెందిన చెక్కిరపు లక్ష్మి వేడుకుంది. ఈ ఇద్దరి మహిళల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి జగన్ సూచించారు. అనంతరం కాదలూరు చేరుకున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు.
బ్యాంకులోళ్లు ఇళలమీదకొస్తున్నారు...
‘అప్పులన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు నిండా మోసం చేశాడు. ఇప్పుడేమో బ్యాంకులోళ్లు ఇళ్ల మీదకొస్తున్నారు. ఇళ్లు అమ్ముతారో, ఆస్తులమ్ముతారో మాకు తెలీదు.. అప్పులు మాత్రం తీర్చాల్సిందేనని కరాఖండీగా చెబుతున్నార’ని పలువురు డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ ట్రిక్స్ ప్లే చేసిన చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ఘోరంగా మోసగించారని రాయదుర్గం మహిళ పద్మజ మండిపడింది. చేతనైతేనే చెప్పాలి గానీ.. ఈ తరహా మోసం దారుణమని రాయదుర్గం రైతు అశోక్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు హామీలపైనా, ఆయన ఏడాది పాలనా తీరుపైనా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ప్రసంగానికి విశేష ఆదరణ
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు, ఇప్పుడు వాటిని విస్మరించిన తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదేపదే ఎండగట్టారు. కాదలూరులో జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వైఎస్ పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులు చేశారు. ‘ప్రజలకు చంద్రబాబు పంగనామాలు పెట్టారా’ అని ప్రశ్నించినప్పుడల్లా అవునంటూ చేతులెత్తారు. ఎనిమిదో రోజు యాత్రలో వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుంట్ల శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.
ముగిసిన రెండో విడత భరోసా యాత్ర
జిల్లాలో ఈ నెల 11న మొదలైన రెండో విడత రైతు భరోసా యాత్ర సోమవారంతో ముగిసింది. ఏడు నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ 14 మంది రైతు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు.
డీ.హీరేహాళ్ : ‘నా భర్త చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయల తక్షణ సాయం వస్తుందని చెబితే దరఖాస్తు చేసుకున్నా. అధికారులు పట్టించుకోలేదు. ఇంతవరకు పైసా సాయమందించలేదు. కనీసం ఎవరూ పలకరించిన పాపానపోలేదు. ఇక పరిహారం ఊసే లేద’ని మండలంలోని కాదలూరు గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు భార్య గంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా యాత్రలో భాగంగా సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు.వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
జగన్ : ప్రభుత్వం నుంచి ఏమైనా సాయమందిందా తల్లీ?
గంగమ్మ : లేదు సార్. భర్త చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయలు వస్తాయని జన్మభూమిలో కూడా దరఖాస్తు చేసుకున్నాను. ఇంత వరకు రాలేదు.
జగన్ : ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లీ?
గంగమ్మ : 4.5 ఎకరాలు ఉంది సార్. పత్తి పంట వేశాం.
జగన్ : ఎన్ని క్వింటాళ్ల పత్తి వచ్చిందమ్మా?
గంగమ్మ : రెండు క్వింటాళ్లు సార్
జగన్ : నాలుగున్నర ఎకరాలకు అంతేనా తల్లీ?!
గంగమ్మ : నీళ్లు లేక పంట ఎండిపోయింది. సార్.
జగన్ : పిల్లలు లేరా?
గంగమ్మ : లేరు. అక్క నాగమ్మ కొడుకు దేవేంద్రను దత్తత తీసుకున్నాం.
జగన్ : బయట ఎంత అప్పు చేశారమ్మా?
గంగమ్మ : లక్షా 30 వేలు సార్.
జగన్ : బంగారు లోను ఏమైనా తీసుకున్నావా తల్లీ?
గంగమ్మ : బంగారమే లేదు సార్. కొడుకు దేవేంద్ర కూడా బళ్లారిలో ఉంటున్నాడు. ఇక్కడ ఉంటే నా పిల్లలు ఎలా బతకాలంటూ అక్కడికి వెళ్లాడు.
జగన్ : (దేవేంద్రనుద్దేశించి..) ఏం పని చేస్తున్నావు?
దేవేంద్ర : డ్రైవర్ సార్.
జగన్ : నీకేమైనా సాయం కావాలంటే రామచంద్రారెడ్డన్నను కలువు.
సార్.. నాకు ఆధార్కార్డు కర్ణాటక నుంచి బదిలీ కాకపోవడంతో అప్పు మాఫీ కాలేదు.
జగన్ : నీలాంటి వారికి చంద్రబాబు పంగనామాలు పెట్టారు.
Subscribe to:
Posts (Atom)