
►వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
►అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ బయలుదేరుతారు.
►10.30 గంటలకు కాకినాడలోని అంబేద్కర్ భవన్కు చేరుకుంటారు.
► అక్కడ యువభేరి కార్యక్రమంలో విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
► మధ్యాహ్నం 3 గంటలకు జేఎన్టీయూ సమీపంలోని బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
►మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, యువ నాయకుడు ముత్తా శశిధర్లను పార్టీలోకి ఆహ్వానిస్తారు.
0 comments:
Post a Comment