
'నిజానికి 10 రోజుల కిందటే రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్ మెంట్ కోరాం. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశాల్లోనైనా ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు రావాలని మేం కోరుతున్నాం. అందుకే సమావేశాల ప్రారంభానికి ముందే వారిని కలవాలనుకున్నాం' అని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీలో పేర్కొన్నారు.వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని ఛానెళ్లు పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నాయని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని వైవీ మండిపడ్డారు.
0 comments:
Post a Comment