పైడిభీమవరంలో జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టారు. 'ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్యాంకులో తాకట్టు ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబుకు ఓటేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ విస్మరించారు. చంద్రబాటు అంతటి మోసగాడు దేశంలోనే లేడన్నమాట ప్రతి రైతు నోటా వినిపిస్తోంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడిగితే తమ జీవితంలోనే ఇంతటి అన్యాయస్తుడిని చూడలేదంటున్నారు. ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ వాళ్లు టీవీల్లో ప్రచారం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక కొత్త జాబులు రాకపోగా, ఉన్న జాబులను ఊడగొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఏదని అడిగితే చంద్రబాబు ఖాళీ చేతులూపుతున్నారు. చంద్రబాబు పరిపాలన గురించి మూడు మాటల్లో చెప్పాలంటే మోసం, మోసం, మోసంలా ఉంది' అని జగన్ అన్నారు.
Home »
» చంద్రబాబు వద్దని జనం గగ్గోలు
చంద్రబాబు వద్దని జనం గగ్గోలు
Written By news on Saturday, February 13, 2016 | 2/13/2016
పైడిభీమవరంలో జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టారు. 'ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్యాంకులో తాకట్టు ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబుకు ఓటేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ విస్మరించారు. చంద్రబాటు అంతటి మోసగాడు దేశంలోనే లేడన్నమాట ప్రతి రైతు నోటా వినిపిస్తోంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడిగితే తమ జీవితంలోనే ఇంతటి అన్యాయస్తుడిని చూడలేదంటున్నారు. ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ వాళ్లు టీవీల్లో ప్రచారం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక కొత్త జాబులు రాకపోగా, ఉన్న జాబులను ఊడగొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఏదని అడిగితే చంద్రబాబు ఖాళీ చేతులూపుతున్నారు. చంద్రబాబు పరిపాలన గురించి మూడు మాటల్లో చెప్పాలంటే మోసం, మోసం, మోసంలా ఉంది' అని జగన్ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment