మరోవైపు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత నారాయణస్వామి మాట్లాడుతూ వెన్నుపోటుదారులే పార్టీని వదిలివెళ్లారన్నారు. పార్టీని వదిలివెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారినవారు నమ్మకద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఎన్నికలొస్తే బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
Home »
» ప్రలోభాలకు లొంగను, వైఎస్ఆర్ సీపీలోనే
ప్రలోభాలకు లొంగను, వైఎస్ఆర్ సీపీలోనే
Written By news on Saturday, February 27, 2016 | 2/27/2016
మరోవైపు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత నారాయణస్వామి మాట్లాడుతూ వెన్నుపోటుదారులే పార్టీని వదిలివెళ్లారన్నారు. పార్టీని వదిలివెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారినవారు నమ్మకద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఎన్నికలొస్తే బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment