మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలయ్యేలా చూడాలని రాష్ట్రపతిని వైఎస్ జగన్ కోరారు. వివిధ అంశాలపై నాలుగు పేజీల వినతిపత్రం సమర్పించారు. వైఎస్ జగన్ వెంట లోక్ సభా పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పివి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.
Home »
» కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
Written By news on Wednesday, February 24, 2016 | 2/24/2016
మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలయ్యేలా చూడాలని రాష్ట్రపతిని వైఎస్ జగన్ కోరారు. వివిధ అంశాలపై నాలుగు పేజీల వినతిపత్రం సమర్పించారు. వైఎస్ జగన్ వెంట లోక్ సభా పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పివి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment