Home »
» పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం
పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. వచ్చే నెల 5వ తేదీనుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,కొందరు ఎమ్మెల్యేల ఫిరాయింపు,విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించడంలో టీడీపీ వైఫల్యం, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం, తాజా పరిణామాలు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
0 comments:
Post a Comment