ఘనంగా నిర్వహించాలని విజయసాయిరెడ్డి పిలుపు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.
వైఎస్సార్సీపీ ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందున 12వ తేదీ(శనివారం) ఉదయం 10 గంటలకు అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యలపై పార్టీ సాగిస్తున్న పోరాటాలను వివరించాలని కోరారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.
వైఎస్సార్సీపీ ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందున 12వ తేదీ(శనివారం) ఉదయం 10 గంటలకు అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యలపై పార్టీ సాగిస్తున్న పోరాటాలను వివరించాలని కోరారు.
0 comments:
Post a Comment