ఫలానా చోట రాజధాని వస్తుందని ముందే తన బినామీలకు చెప్పి చంద్రబాబు భూములు కొనుగోలు చేయించారని, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కన్నా దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. తనపై చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు కలిసి కేసులు పెట్టాయని ఆయన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు తనపై కేసులు లేవని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, చంద్రబాబు కలిసి తనను కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు ఆస్తి కేవలం రెండు ఎకరాలు మాత్రమేనని.. ఆయనకు ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని వైఎస్ జగన్ సవాల్ విసిరారు. ఆస్తులపై విచారణ జరుపకుండా స్టే తెచ్చుకున్న ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు.
Home »
» అసలు దోషి బాబే.. సీబీఐ దర్యాప్తుకు సిద్ధమా
అసలు దోషి బాబే.. సీబీఐ దర్యాప్తుకు సిద్ధమా
Written By news on Wednesday, March 9, 2016 | 3/09/2016
ఫలానా చోట రాజధాని వస్తుందని ముందే తన బినామీలకు చెప్పి చంద్రబాబు భూములు కొనుగోలు చేయించారని, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కన్నా దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. తనపై చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు కలిసి కేసులు పెట్టాయని ఆయన ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు తనపై కేసులు లేవని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, చంద్రబాబు కలిసి తనను కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు ఆస్తి కేవలం రెండు ఎకరాలు మాత్రమేనని.. ఆయనకు ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని వైఎస్ జగన్ సవాల్ విసిరారు. ఆస్తులపై విచారణ జరుపకుండా స్టే తెచ్చుకున్న ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment