నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో గురువారం ఆయన మాట్లాడుతూ...ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ నాయకులు బినామీ పేర్లతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Home »
» భూ కుంభకోణంపై ప్రధాని స్పందించాలి
భూ కుంభకోణంపై ప్రధాని స్పందించాలి
Written By news on Thursday, March 3, 2016 | 3/03/2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment