ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, సుజయ్ కృష్ణ రంగరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు నుంచి విభజించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు 51 ఏళ్ల వయసులో మరణించారు. ఈ రోజు ఆయన 115వ జయంతి.
Home »
» పొట్టి శ్రీరాములుకు వైఎస్ జగన్ నివాళి
పొట్టి శ్రీరాములుకు వైఎస్ జగన్ నివాళి
Written By Unknown on Wednesday, March 16, 2016 | 3/16/2016
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, సుజయ్ కృష్ణ రంగరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు నుంచి విభజించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు 51 ఏళ్ల వయసులో మరణించారు. ఈ రోజు ఆయన 115వ జయంతి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment