గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్, ఎమ్మెల్యేలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్, ఎమ్మెల్యేలు

గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్, ఎమ్మెల్యేలు

Written By news on Friday, March 18, 2016 | 3/18/2016

ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేసేందుకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దాదాపు గంటకు పైగా బైఠాయించిన తర్వాత.. ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఫిర్యాదులు అందజేయడానికి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సభలోకి రానివ్వకుండా మార్షల్స్ అడ్డుకోవడం, తదితర విషయాలను గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు.
Share this article :

0 comments: