న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కారణాలు ఏమైనా ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలన్నారు. శుక్రవారం మేకపాటి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లులో చంద్రబాబు చాలా బిజీ అయిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని ఎంపీ మేకపాటి ఆరోపించారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లులో చంద్రబాబు చాలా బిజీ అయిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని ఎంపీ మేకపాటి ఆరోపించారు.
0 comments:
Post a Comment