27న గుంటూరు జిల్లాకు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 27న గుంటూరు జిల్లాకు జగన్

27న గుంటూరు జిల్లాకు జగన్

Written By news on Wednesday, May 25, 2016 | 5/25/2016


27న జగన్ రాక
సజీవ సమాధి మృతుల కుటుంబాలకు పరామర్శ
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో భవన నిర్మాణ పనులు చేస్తూ మట్టి పెళ్లలు విరిగిపడి ఏడుగురు కూలీలు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు 27న జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజ శేఖర్, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తెలిపారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని చెప్పారు.
Share this article :

0 comments: