స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం వల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించామని వైఎస్సార్ సీపీ లోక్ సభ పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఉత్తరాఖండ్ తరహాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణం అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Home »
» సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ
సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ
Written By news on Friday, May 13, 2016 | 5/13/2016
స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం వల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించామని వైఎస్సార్ సీపీ లోక్ సభ పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఉత్తరాఖండ్ తరహాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణం అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment