Home »
» అద్దంకి వైసిపి ఇన్ చార్జీగా మాజీ ఎమ్మెల్యే గరటయ్య
అద్దంకి వైసిపి ఇన్ చార్జీగా మాజీ ఎమ్మెల్యే గరటయ్య
|
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఇన్ చార్జీ గా మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యను నియమిస్తూ పార్టీ అధినేత జగన్ ఆదేశాలు ఇచ్చారు.అలాగే కదిరి లో పివి సిద్దారెడ్డిని ఎంపిక చేశారు.నరసాపురంలో ముదునూరి ప్రసాదరాజుకు ఆచంటతో పాటు అదనపు బాద్యతలు అప్పగించారు.ప్రకాశం జిల్లా పార్టీ అద్యక్షుడుగా బాలినేని శ్రీవివాసరెడ్డి నియమితులు అయ్యారు.పార్టీ అదికార ప్రతినిధిగా విజయవాడకు చెందిన పి.గౌతం రెడ్డి,రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన బుర్రా సురేష్ గౌడ్ లను నియమించారు.
|
|
0 comments:
Post a Comment