నేటి యాత్ర ఇలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి యాత్ర ఇలా..

నేటి యాత్ర ఇలా..

Written By news on Thursday, June 2, 2016 | 6/02/2016


వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర  రెండో రోజు గురువారం పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి మొదలవుతుంది. లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నాకుంట, కదరగుట్టపల్లి మీదుగా కిష్టిపాడు చేరుకుని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత రాయలచెరువు మీదుగా నగరూరు చేరుకుంటారు. కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు భరోసా ఇస్తారు.
Share this article :

0 comments: