
హైదరాబాద్: విజయవాడలో ఈ నెల 13న జరగాల్సిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం 14కు వాయిదా పడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. 15న పశ్చిమ గోదావరి, 16న తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో జగన్ పర్యటిస్తారని వెల్లడించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. 15న పశ్చిమ గోదావరి, 16న తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో జగన్ పర్యటిస్తారని వెల్లడించారు.
0 comments:
Post a Comment