పాల్మన్ పేటలో బాధితులకు పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్పేటకు వెళ్లి స్థానిక మత్స్యకారులను పరామర్శిస్తారు.
గత నెలలో అధికార టీడీపీ నేతల అండతో కొందరు ఈ గ్రామంపై దాడిచేసి స్థానికులను గాయపర్చడంతోపాటు, వారి ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడి భరోసా కల్పించనున్నారు.
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్పేటకు వెళ్లి స్థానిక మత్స్యకారులను పరామర్శిస్తారు.
గత నెలలో అధికార టీడీపీ నేతల అండతో కొందరు ఈ గ్రామంపై దాడిచేసి స్థానికులను గాయపర్చడంతోపాటు, వారి ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులతో వైఎస్ జగన్ మాట్లాడి భరోసా కల్పించనున్నారు.
0 comments:
Post a Comment