
కృష్ణా: రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలకు తాము వ్యతిరేకం ఏమాత్రం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనవసరంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు దోపిడీలు, అక్రమాలకే తాము వ్యతిరేకం అని వాటిని తాము ఎత్తి చూపిస్తున్నందునే ఆయన తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీల్లో వాటాలున్నందువల్లే రాజధానిని వాళ్లకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని అంబటి చెప్పారు
చంద్రబాబు దోపిడీలు, అక్రమాలకే తాము వ్యతిరేకం అని వాటిని తాము ఎత్తి చూపిస్తున్నందునే ఆయన తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీల్లో వాటాలున్నందువల్లే రాజధానిని వాళ్లకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని అంబటి చెప్పారు
0 comments:
Post a Comment