
గుడివాడ: చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా గుడివాడలో టీడీపీ జెండా ఎగరదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాను ప్రజలను నమ్ముతానని, నాయకులను కాదని పేర్కొన్నారు.
ప్రజలే తనకు దేవుళ్లని, తన ప్రాణం ఉన్నంతవరకు గుడివాలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.
ప్రజలే తనకు దేవుళ్లని, తన ప్రాణం ఉన్నంతవరకు గుడివాలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment