తెలుగువారికి వైఎస్ జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల ఆశీస్సులతో తెలుగువారందరికీ సకల శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టతోపాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోనూ పండుగను వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల ఆశీస్సులతో తెలుగువారందరికీ సకల శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టతోపాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోనూ పండుగను వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.