వైఎస్సార్ సీపీ కమిటీల్లో నియామకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ కమిటీల్లో నియామకాలు

వైఎస్సార్ సీపీ కమిటీల్లో నియామకాలు

Written By news on Tuesday, February 21, 2017 | 2/21/2017


వైఎస్సార్ సీపీ కమిటీల్లో నియామకాలు
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీల్లో పలువురి నాయకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిపినట్లు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా షేక్ ఆసిఫ్‌ను నియమించారు. విజయవాడ సిటీ పార్టీ అధ్యక్షుడిగా, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్‌గా వెల్లంపల్లి శ్రీనివాస్, గ్రేటర్ రాజమండ్రి అధ్యక్షుడిగా కందుల దుర్గేష్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Share this article :

0 comments: