ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉన్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), గంగుల ప్రభాకర్రెడ్డి సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు పలువురితో కలిసి నూతన అసెంబ్లీలోని శాసనసభ కార్యదర్శి చాంబర్లో మధ్యాహ్నం వారు నామినేషన్ దాఖలు చేస్తారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఉదయం 9గంటలకు శాసనసభాపక్షం భేటీ
వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం ఉదయం 9 గంటలకు ఆర్ అండ్ బి అతిథిగృహం (స్వరాజ్ మైదాన్ పక్కన)లో జరుగుతుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు
ఉదయం 9గంటలకు శాసనసభాపక్షం భేటీ
వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం ఉదయం 9 గంటలకు ఆర్ అండ్ బి అతిథిగృహం (స్వరాజ్ మైదాన్ పక్కన)లో జరుగుతుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు
0 comments:
Post a Comment