Written By news on Saturday, August 9, 2014 | 8/09/2014
తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందుల నుంచే నేరుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వెళతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కే నారాయణస్వామి తెలిపారు. జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయూనికి చేరుకుని అక్కడి నుంచి నెల్లూరు వెళతారని తొలుత సమాచారం వచ్చిందని, అరుుతే జగన్మోహన్రెడ్డి రేణిగుంటకు రావడంలేదని నారాయణస్వామి చెప్పారు.
0 comments:
Post a Comment