08 December 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

షర్మిళతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Written By news on Saturday, December 14, 2013 | 12/14/2013

Priyadarshini Ram's Exclusive Interview with YS Sharmila Reddy- Part 2

Priyadarshini Ram's Exclusive Interview with YS Sharmila Reddy

PRESS FOR RESOLUTION: JAGAN TELLS CONGRESS AND TDP MLAS

http://www.sakshipost.com/index.php?option=com_content&view=article&id=31615&catid=11&Itemid=166&pfrom=inside-sakshi-post

After succeeding in shifting the national focus towards the need to amend article 3 vis-à-vis division of Andhra Pradesh, YS Jagan Mohan Reddy has appealed to the MLAs of Congress and TDP to press for a resolution in the Assembly for a united State and vowed to fight the battle till the last post.
“I appeal to all the legislators of Congress and TDP to listen to your conscience and press for adopting a resolution in the Assembly in favour of a united State as this is the hour of reckoning and time to save the State and we owe it to the next generation. The entire nation is looking at us now,” he told reporters here on Saturday.
Cutting across party lines, come united to save the State which is the only answer to the divisive politics of Congress and TDP which is helping the ruling party. Irrespective of what the Party High Command says or Chandrababu Naidu tells, listen to your conscience and force the assembly to pass a resolution in favour of a united State, he said.
This appeal becomes imminent, the Kadap MP said, as Chief Minister N Kiran Kumar Reddy has been bidding time on some pretext or the other right from the CWC resolution till the draft Bill is sent to the State Assembly that he would conjure up a miracle to stall the process. On the contrary, he has been helping the high command in clearing the decks for the division and has worked at a lightning speed by finishing the procedural process of distributing the draft Bill within 17 hours of receiving it.
This shows his sincerity, while N Chandrababu Naidu has been diabolic, dubious and filled with duality. He neither withdraws the letter he has given in favour of the division nor does he utter the united state slogan. He encourages his leaders of both sides who are taking contrasting stands while he remains mum and does not speak out. It is not too late even now for him to give a letter in favour of a united state, but that is not his wont as he wants to run with rabbit and hunt with the hound.
In the full glare of the Parliament four out of his six MPs have asked for a united state. The floor leader went missing and the duality of the Party was ripped open in the Parliament itself.
With Kiran Kumar Reddy obliging the high command and following the orders with total submission as we have seen how he has worked on a war footing while Digvijay Singh was in town and TDP leader helping out Congress leadership in all aspects, the legislators should hear to their heart and demand that a resolution should be passed in the assembly in favour of a united state, he said.  Naidu during the past one week has been interacting with media on a daily basis but has never spoke of a united state.
“For the past one month I have been touring the entire country visiting state after state and meeting leader after leader to mobilise opinion on the need to amend article 3 which could be misused by the party in power.
All of them have agreed with my contention and some of them even shared my views with the media and the injustice being done to Andhra Pradesh has gained national attention. Some of the parties have also agreed for moving an adjournment motion in the parliament and the nation has come to know about the misuse of article 3 and the imperative need for passing resolution in the assembly to divide any state has been put forth before all the political parties.
“I have requested them to join the battle I am waging against the undemocratic and authoritarian division of the State as if they are silent today it may be their turn tomorrow. My trips have evoked good response and I could convince the leaders of national and regional parties that Congress is splitting the state for the sake of votes and seats. I have succeeded in shifting the focus of the nation towards our State and the improper political manoeuvers of Congress.
After the nation has took a closer look at what is happening in Andhra Pradesh, it is our turn to act and act properly. Hence I appeal to all MLAs cutting across party lines to demand for a resolution in the assembly in favour of a united state.
“Jagan Mohan Reddy cannot do it alone. It is for you all to join for the bigger cause leaving party affiliations behind and keep the state united. Our state is the third biggest economy on a national scale and the division will slide the two parts to 9th and 14th places, it will separate the city and the sea ports and put the clock of development backwards,” he said.
Asserting that the coming few days are very crucial in the history of the State, he said the focus should be on keeping the State united and moving no-confidence motion is a secondary issue. The election schedule is due in another 70 days and the results are foregone conclusion but the point of focus should be to pass a resolution in the assembly first.
When asked who will the Party support after the elections, he said, we will support anyone who assures that the State will be kept united.

YS Jagan press meet on 14th December 2013

ఓటమిని ఒప్పుకోను - గెలిచే వరకు పోరాడతాను

ఓటమిని ఒప్పుకోను : వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ :  తాను ఓటమిని ఒప్పుకోనని, గెలిచేవరకు పోరాడతానని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.  కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో  ఆయన వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇంకెంత కాలం రాష్ట్రాన్ని మోసం చేస్తారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టి నినాదంతో దాదాపు ప్రతి రాష్ట్రానికీ వెళ్లామని అన్నారు.

ఆర్టికల్ 3 పై వివిధ రాష్ట్రాలకు వెళ్లి నేతలను కలిశామని చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరామన్నారు. ఆర్టికల్ 3ని మార్చేందుకు నెలరోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా చెప్పామన్నారు. అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని జగన్ తెలిపారు. పార్లమెంటులో కొన్ని పార్టీలచేత వాయిదా తీర్మానాలుకూడా ఇప్పించామని చెప్పారు. అంతేకాకుండా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంమీద ఇతరరాష్ట్రాలతో మాట్లాడించడంలో సఫలీకృతం అయ్యామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై దేశంమొత్తం గమనించేలా చూడగలిగామని జగన్ చెప్పారు. కాని రాష్ట్రంలోని పరిణామాలు బాధకలిగిస్తున్నాయని జగన్ ఆవేధన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొడుతున్నారని చెప్పామన్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ, తర్వాత జీవోయమ్, తర్వాత డ్రాఫ్టు బిల్లు, దాన్ని రాష్ట్రపతి పంపించడం జరిగిందని, కీలకమైన పరిణామాలన్నీ జరిగాయని తెలిపారు. మన కాళ్లకింద నీళ్లు వచ్చినప్పుడు.. కిరణ్‌ మోసం చేసేలా మాట్లాడారని చెప్పారు. తర్వాత ఉద్యోగుల సమ్మెను విరమింపచేశారని  అన్నారు. ఇప్పుడు నీళ్లు పీకలదాకా వచ్చాయని జగన్ తెలిపారు. ఇవాళ కూడా 371(డి) పేరిట మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. గురువారం రాత్రి స్పెషల్‌ ఫ్లైట్‌లో డ్రాఫ్టు బిల్లు వచ్చిందని, 17 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన అందరి అధికారులకూ పంపారన్నారు.

ఈ బిల్లును అసెంబ్లీకికూడా కిరణ్‌కుమార్‌ పంపించారని ఆయన తెలిపారు. చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు.. మేలుకోండని కిరణ్‌కు చెప్తున్నా అని జగన్ అన్నారు. విభజనకు కిరణ్‌ పూర్తిగా సహకరిస్తున్నారని, చంద్రబాబునాయుడిని చూస్తే మరింత బాధ కలుగుతుందని చెప్పారు. టీడీపికి ఆరుగురు ఎంపీలు ఉంటే.. నలుగురు మాత్రమే అవిశ్వాస తీర్మానంలో సంతకాలు చేశారని, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కనిపించడమే లేదని జగన్ అన్నారు. దేశం మొత్తం చూస్తుండగానే టీడీపీ ఎంపీల్లో 4 ఎంపీలు ఒకవైపు, ఇద్దరు మరోవైపు ఉన్నారన్నారు. వారంరోజులుగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెడుతున్నా... ఒక్కరోజు కూడా సమైక్యమన్న మాటే అనలేదని జగన్ విమర్శించారు. ఇవాళ దేశం మొత్తం చూస్తోందని, అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ విజ్క్షప్తి చేశారు. సమైక్యానికి తీర్మానంచేయాలంటూ అంతా పట్టుబట్టాలిని, అంతేకాక ఓటింగ్‌ జరిపించి సమైక్య తీర్మానం చేసి... అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జగన్ కోరారు. దీనిపై జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరే ఈ పనిచేయలేరని, జగన్మోహన్‌రెడ్డికి మీ మద్దతు కావాలని కోరారు. చంద్రబాబు, కిరణ్‌లు ఇద్దరూ చరిత్ర పుటల్లో హీనులుగా మిగిలిపోతారని జగన్ దుయ్యబట్టారు. సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని కోరారు.

ఒక్కసారి విభజిస్తే.. తొమ్మిదో స్థానంకోసం ఒక రాష్ట్రం, 14వ స్థానంకోసం మరో రాష్ట్రం పోటీపడుతుందని జగన్ అన్నారు. విభజిస్తే మహానగరం, ఒకవైపు, సముద్రం మరోవైపు ఉంటుందని, అఖరికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రానికి వస్తుందంటూ జగన్ హెచ్చరించారు. విభజన ఆగేవరకూ తమ పోరాటం ఆగదని చెప్పారు.  ఒకసారి విభజన మొదలయితే మళ్లీ అదే డిమాండ్ తలెత్తుందన్నారు. భవిష్యత్తులో అన్నిప్రాంతాలకు ఇదే పొంచి ఉందని జగన్ హెచ్చరించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనను సమర్ధిస్తున్నారని తెలిపారు.  విభజనను వ్యతిరేకిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించే వారికి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు.

అలాంటి చంద్రబాబు నిందలు వేయడానికి సిగ్గుండాలన్నారు. తమ వైపు వేలు చూపించే బదులు.. ఇప్పటికైనా సమైక్యం కోరుతూ చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వటలేదంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాంటి నిందలు వేసేముందు అంతరాత్మను ప్రశ్నించుకోవాలని చెప్పారు. చంద్రబాబు కుప్పం వెళ్తే అక్కడి రైతులు, విద్యార్థులు చొక్కా పట్టుకుని నిలదీస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబును అడుగుతున్నాం... సమైక్యానికి లేఖ ఇమ్మని కోరుతున్నామన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో.. అలాంటి వారికే ప్రధానిగా మద్దతు ఇస్తామని లక్షలమంది సమక్షంలో తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ సాక్షిగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, సీఎం కిరణ్ ఏం చెప్పినా శాసనసభ్యులు సమైక్యభావం వీడొద్దన్నారు.  ఇప్పుడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల వచ్చేది ఏమి ఉండదన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గం అన్నారు.

ఓటమిని ఒప్పుకోను : వైఎస్ జగన్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.  కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో  ఆయన వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరించిన వైఖరిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇంకెంత కాలం రాష్ట్రాన్ని మోసం చేస్తారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టి నినాదంతో దాదాపు ప్రతి రాష్ట్రానికీ వెళ్లామని అన్నారు.

ఆర్టికల్ 3 పై వివిధ రాష్ట్రాలకు వెళ్లి నేతలను కలిశామని చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరామన్నారు. ఆర్టికల్ 3ని మార్చేందుకు నెలరోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా చెప్పామన్నారు. అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని జగన్ తెలిపారు. పార్లమెంటులో కొన్ని పార్టీలచేత వాయిదా తీర్మానాలుకూడా ఇప్పించామని చెప్పారు. అంతేకాకుండా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంమీద ఇతరరాష్ట్రాలతో మాట్లాడించడంలో సఫలీకృతం అయ్యామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై దేశంమొత్తం గమనించేలా చూడగలిగామని జగన్ చెప్పారు. కాని రాష్ట్రంలోని పరిణామాలు బాధకలిగిస్తున్నాయని జగన్ ఆవేధన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొడుతున్నారని చెప్పామన్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ, తర్వాత జీవోయమ్, తర్వాత డ్రాఫ్టు బిల్లు, దాన్ని రాష్ట్రపతి పంపించడం జరిగిందని, కీలకమైన పరిణామాలన్నీ జరిగాయని తెలిపారు. మన కాళ్లకింద నీళ్లు వచ్చినప్పుడు.. కిరణ్‌ మోసం చేసేలా మాట్లాడారని చెప్పారు. తర్వాత ఉద్యోగుల సమ్మెను విరమింపచేశారని  అన్నారు. ఇప్పుడు నీళ్లు పీకలదాకా వచ్చాయని జగన్ తెలిపారు. ఇవాళ కూడా 371(డి) పేరిట మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. గురువారం రాత్రి స్పెషల్‌ ఫ్లైట్‌లో డ్రాఫ్టు బిల్లు వచ్చిందని, 17 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన అందరి అధికారులకూ పంపారన్నారు.

ఈ బిల్లును అసెంబ్లీకికూడా కిరణ్‌కుమార్‌ పంపించారని ఆయన తెలిపారు. చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు.. మేలుకోండని కిరణ్‌కు చెప్తున్నా అని జగన్ అన్నారు. విభజనకు కిరణ్‌ పూర్తిగా సహకరిస్తున్నారని, చంద్రబాబునాయుడిని చూస్తే మరింత బాధ కలుగుతుందని చెప్పారు. టీడీపికి ఆరుగురు ఎంపీలు ఉంటే.. నలుగురు మాత్రమే అవిశ్వాస తీర్మానంలో సంతకాలు చేశారని, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కనిపించడమే లేదని జగన్ అన్నారు. దేశం మొత్తం చూస్తుండగానే టీడీపీ ఎంపీల్లో 4 ఎంపీలు ఒకవైపు, ఇద్దరు మరోవైపు ఉన్నారన్నారు. వారంరోజులుగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెడుతున్నా... ఒక్కరోజు కూడా సమైక్యమన్న మాటే అనలేదని జగన్ విమర్శించారు. ఇవాళ దేశం మొత్తం చూస్తోందని, అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలకు జగన్ విజ్క్షప్తి చేశారు. సమైక్యానికి తీర్మానంచేయాలంటూ అంతా పట్టుబట్టాలిని, అంతేకాక ఓటింగ్‌ జరిపించి సమైక్య తీర్మానం చేసి... అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జగన్ కోరారు. దీనిపై జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరే ఈ పనిచేయలేరని, జగన్మోహన్‌రెడ్డికి మీ మద్దతు కావాలని కోరారు. చంద్రబాబు, కిరణ్‌లు ఇద్దరూ చరిత్ర పుటల్లో హీనులుగా మిగిలిపోతారని జగన్ దుయ్యబట్టారు. సమైక్యానికి అనుకూలంగా తీర్మానం చేయాలని కోరారు.

ఒక్కసారి విభజిస్తే.. తొమ్మిదో స్థానంకోసం ఒక రాష్ట్రం, 14వ స్థానంకోసం మరో రాష్ట్రం పోటీపడుతుందని జగన్ అన్నారు. విభజిస్తే మహానగరం, ఒకవైపు, సముద్రం మరోవైపు ఉంటుందని, అఖరికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రానికి వస్తుందంటూ జగన్ హెచ్చరించారు. విభజన ఆగేవరకూ తమ పోరాటం ఆగదని చెప్పారు.  ఒకసారి విభజన మొదలయితే మళ్లీ అదే డిమాండ్ తలెత్తుందన్నారు. భవిష్యత్తులో అన్నిప్రాంతాలకు ఇదే పొంచి ఉందని జగన్ హెచ్చరించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనను సమర్ధిస్తున్నారని తెలిపారు.  విభజనను వ్యతిరేకిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించే వారికి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు.

అలాంటి చంద్రబాబు నిందలు వేయడానికి సిగ్గుండాలన్నారు. తమ వైపు వేలు చూపించే బదులు.. ఇప్పటికైనా సమైక్యం కోరుతూ చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వటలేదంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇలాంటి నిందలు వేసేముందు అంతరాత్మను ప్రశ్నించుకోవాలని చెప్పారు. చంద్రబాబు కుప్పం వెళ్తే అక్కడి రైతులు, విద్యార్థులు చొక్కా పట్టుకుని నిలదీస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబును అడుగుతున్నాం... సమైక్యానికి లేఖ ఇమ్మని కోరుతున్నామన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో.. అలాంటి వారికే ప్రధానిగా మద్దతు ఇస్తామని లక్షలమంది సమక్షంలో తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ సాక్షిగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, సీఎం కిరణ్ ఏం చెప్పినా శాసనసభ్యులు సమైక్యభావం వీడొద్దన్నారు.  ఇప్పుడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల వచ్చేది ఏమి ఉండదన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గం అన్నారు.

16న వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం

ఈ నెల 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సమావేశం జరుగుతుంది. లోటస్‌పాండ్‌లో ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పాల్గొంటారు.

శాసనసభ సమావేశాలలో  పార్టీ అనుసరించవలసిన  వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోకుండా ఉండాలన్న దృఢసంకల్పంతో ఆ పార్టీ ఉంది. శాసనసభలో సమైక్యవాణి గట్టిగా వినిపించాలన్న ఉద్దేశంలో వారు ఉన్నారు.

కిరణ్, బాబు కలిసిరావాలి

కిరణ్, బాబు కలిసిరావాలివీడియోకి క్లిక్ చేయండి
వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని, అందుకు రాష్ట్రంలోని కాం గ్రెస్, టీడీపీ నేతలు కూడా కలిసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలోనైనా ‘సమైక్య తీర్మానం’ కోసం విభజన వల్ల నష్టపోయే ప్రాంత సభ్యులు ముందుకురావాలని కోరారు. శుక్రవారం తన నివాసంలో విజయమ్మ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సమైక్య తీర్మానం పార్లమెంట్‌లో, న్యాయస్థానాల్లో ఒక ఆయుధంలా పనిచేస్తుందన్నారు. ఇప్పటికైనా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులు ముందుకు రాకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
 
సమైక్య రాష్ట్రం కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు రాష్ట్రాలకు వెళ్లి వివిధ పార్టీల నేతలకు ఆర్టికల్-3, 371(డీ)ల గురించి వివరించి వారి మద్దతు కూడగట్టారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయగలిగారని చెప్పారు. సమైక్యాంధ్రకోసం రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు జాతీయ మీడియాలో రాకుండా కాంగ్రెస్ మేనేజ్ చేసిందని విజయమ్మ విమర్శించారు. అరుుతే జగన్ పర్యటన ద్వారా రాష్ట్రంలోని పరిస్థితి దేశ వ్యాప్తంగా వెలుగులోకి వస్తోందన్నారు. దీం తో తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన పార్టీ లు కూడా జగన్ వినతి మేర కు ఆర్టికల్-3పై చర్చకు మద్దతిచ్చిన విషయం గుర్తుచేశారు. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని విజయమ్మ చెప్పారు.
 
అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం అసెంబ్లీలో ‘సమైక్య తీర్మానం’ చేయాలని జగన్ 4 నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నారని, సీఎం ముందుకు రాకపోవడంతో రూల్ 77 కింద నోటీసిచ్చామని తెలిపారు. బీఏసీలో తమ పార్టీ చాలా స్పష్టంగా సమైక్య తీర్మానం చేయాలని విన్నవించినా కాంగ్రెస్, టీడీపీలు ముందుకు రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే తాము సమైక్య తీర్మానంకోసం ఈ నోటీసు ఇచ్చినట్టు వివరించారు.
 
ముఖ్యమైన హోదాల్లో ఉన్న కిరణ్, బాబులు గదుల్లో కూర్చొని ఇరు ప్రాంతాల నేతలతో డ్రామాలు ఆడిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంటే, అవే ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు కూడా తెలుగు ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇచ్చిన నోటీసుల్లో సీమాంధ్ర కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, టీడీ పీ వారు నలుగురే సంతకాలు చేయడంలో మతలబేంటని ప్రశ్నించారు.  

 విభజనకు సహకరిస్తున్న కిరణ్, చంద్రబాబు

 సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బయటకు సమైక్యం అని చెబుతున్నా విభజనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని ప్రజలు కూడా బలంగా నమ్ముతున్నారని విజయమ్మ చెప్పారు. ‘‘రూట్‌మ్యాప్‌లు ఇచ్చారు. మోసపూరితమైన ధోరణితో ఉద్యోగుల సమ్మెను విరమింపచేశారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిద్దామన్నా, వాటిని నిలుపుదల చేశారు.
 
 అసెంబ్లీలో సీమాంధ్రుల బలం తగ్గడానికి కారణం కూడా కిరణే. సభలో 175 మంది సభ్యుల బలం ఉంటే వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నారనే నెపంతో 15 మందిపై అనర్హత వేటు వేశారు’ అని వివరించారు. చంద్రబాబు కూడా కిరణ్ మాదిరే విభజనకు అడుగడుగునా సహకరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రాన్ని విభజించండంటూ లేఖ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. ఇప్పుడేమో కొబ్బరికాయ, రెండుకళ్లు, ఇద్దరు కొడుకులంటూ ఏమేమో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేశారో, ఆయన సిద్ధాంతాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదని విమర్శించారు. తెలుగుజాతి భవిష్యత్తు దృష్ట్యా ఈరోజుకైనా చంద్రబాబు తన విభజన లేఖను ఉపసంహరించుకొని, సమైక్యం కోసం కృషి చేయాలని విజయమ్మ కోరారు. జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి వాస్తవాలేంటో ప్రజలకు తెలుసునని ఆమె అన్నారు. ‘ఎలాంటి తప్పు చేయకపోయినా కుట్రలు, కుతంత్రాలు చేసి జైలుకు పంపారు. తొంభై రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను కుట్రపూరితంగా అడ్డుకున్నారు. 16 నెలలు గడిచిన తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ వచ్చింది. అది కూడా తప్పేనా?’ అని అడిగారు.

మూడింట రెండోవంతు.. మెజారిటీ ఉండాల్సిందే!

మూడింట రెండోవంతు..  మెజారిటీ ఉండాల్సిందే!వీడియోకి క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై బీహార్, పంజాబ్ సీఎంలు నితీశ్, బాదల్ ఉద్ఘాటన
 అడ్డగోలు విభజనను అడ్డుకోవడానికి కలసి రావాలంటూ వారికి జగన్ వినతి

శాసనసభ తీర్మానమే లేకుండా, ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చేస్తున్న యత్నాలను బీహార్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, ప్రకాశ్ సింగ్ బాదల్ తప్పుబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను తమ ఇష్టానుసారం విభజించడానికి అవకాశం కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను సవరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల విభజనకు లోక్‌సభ, అసెంబ్లీల్లో సాధారణ మెజారిటీ ఆమోదం కాకుండా.. మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి చేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాదన సమంజసమైందని ఇరువురూ అంగీకరించారు. ఈ విషయంలో జగన్ పోరాటానికి అండగా నిలుస్తామని ఉద్ఘాటించారు.

 ఆర్టికల్ 3 సవరణ కోసం జగన్ జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఆయన తాజాగా శుక్రవారం ఢిల్లీలో ప్రకాశ్ సింగ్ బాదల్‌తో, పాట్నాలో నితీశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. జగన్ ఉదయం 9 గంటలకు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, పార్టీ నాయకులు ఎం.వి.మైసూరారెడ్డి, బాలశౌరితో కలిసి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రోడ్‌లోని బాదల్ నివాసానికి చేరుకున్నారు. ప్రకాశ్‌సింగ్ బాదల్, ఆయన తనయుడు, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడైన సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌తో జగన్ సమావేశమై అరగంటకుపైగా చర్చలు జరిపారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం.. బీహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో భేటీ అయింది. సమావేశంలో నితీశ్‌తో పాటు ఎంపీ అలీ అన్వర్, కొంత మంది మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర అడ్డగోలు విభజనను అడ్డుకోవడానికి, ఆర్టికల్-3 సవరణకు మద్దతు ఇవ్వాలని జగన్ బృందం నితీశ్‌కుమార్‌ను కోరింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం సాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాలను ఏకపక్షంగా విభజించకుండా నివారించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణ కోసం తాము సాగిస్తున్న పోరాటంలో కలసిరావాల్సిందిగా ఇద్దరు సీఎంలకు జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి నితీశ్‌కుమార్, బాదల్ సానుకూలంగా స్పందించారు. జగన్‌కు అండగా నిలుస్తామని చెప్పారు.

 అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం: నితీశ్‌కుమార్

 రాష్ట్రాల అడ్డగోలు విభజనకు తాను వ్యతిరేకమని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. శాసనసభ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియ చేపట్టడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. సాధారణ మెజారిటీతో, రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన చేయడానికి అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జగన్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి అధికాార నివాసం ‘సంకల్ప్’లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇద్దరు నేతలు మాట్లాడారు. ‘‘రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన చేపట్టడాన్ని, ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం తీరును జగన్ వివరించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతున్న తీరును చెప్పారు. సాధారణ మెజారిటీ(లోక్‌సభలో 272 మంది సభ్యుల బలం) ఉన్న ఏ పార్టీ అయినా రాష్ట్రాల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఏరాష్ట్రాన్నైనా తమ ఇష్టానుసారం విభజించడానికి అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరం ఉందని గట్టిగా భావిస్తున్నాను. గతంలో చాలా రాష్ట్రాలను విభజించారు. బీహార్‌ను కూడా విభజించారు. రాష్ట్రాల విభజనకు నేను వ్యతిరేకం కాదు. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్న సంప్రదాయాలను పక్కనబెట్టి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోవడం, మాతృరాష్ట్ర అభిప్రాయాన్ని గౌరవించడం.. విభజన ప్రక్రియలో ఉన్న సంప్రదాయం. రాష్ట్రాల విభజన వేరే అంశం. కానీ విభజనలో సంప్రదాయాలు పాటించకపోవడం ప్రజాస్వామ్యంలో అంగీకారయోగ్యం కాదు. న్యాయమూ, ఔచిత్యమూ అంతకంటే కాదు. జగన్ చేస్తున్న వాదనలో బలం ఉంది. ఈ విషయం మీద మా పార్టీలో కూడా చర్చిస్తాం. ఈ విషయంలో జగన్‌కు అండగా నిలుస్తాం’’ అని నితీశ్‌కుమార్ వెల్లడించారు. మూడో ఫ్రంట్ గురించి తమ మధ్య చర్చ జరగలేదని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
 
 తీర్మానం తీసుకోవాల్సిందే: బాదల్

 విభజనకు ముందు రాష్ట్రం నుంచి తీర్మానాన్ని తీసుకోవాల్సిందేనని పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. చర్చల అనంతరం జగన్, సుఖ్‌బీర్‌సింగ్‌తో కలిసి బాదల్ మీడియా ముందుకొచ్చారు. బాదల్‌కు కుడి, ఎడమల్లో నిలబడ్డ సుఖ్‌బీర్, జగన్ చేతిలో చెయ్యేసి ఫొటోలకు పోజిచ్చారు. తనకు ఇటు, అటు యువతరం నాయకులున్నారంటూ ప్రకాశ్‌సింగ్ బాదల్ నవ్వులు చిందించి మాట్లాడుతూ.. ‘‘ఒక విషయమైతే చాలా స్పష్టంగా ఉంది. ఆయన(జగన్) కోరుతున్నది సరైనదేనని నేను భావిస్తున్నాను. ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి ముందు ఆ రాష్ట్రం నుంచి తీర్మానం తప్పకుండా తీసుకోవాల్సిందే. రాష్ట్ర శాసనసభ కనీసం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించినపుడే విభజన అంశాన్ని వారు పరిశీలించాలి. పంచాయతీల్లో సైతం.. ఏదైనా చేయడానికి సదరు పంచాయతీ మూడింట రెండొంతుల మెజారిటీతో లేక సాధారణ మెజారిటీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే మూడింట రెండొంతుల మెజారిటీతో చేయడమే ప్రధానం. అందువల్ల, (రాష్ట్ర విభజన విషయంలో) కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీలు దీనిపై ఆలోచించాలి’’ అని ఆయనన్నారు.

 గొప్ప తండ్రికి గొప్ప పుత్రుడు...

 మీడియా ముందుకు రాగానే ప్రకాశ్‌సింగ్ బాదల్ ముందుగా జగన్‌ను అభినందిస్తూ మాట్లాడారు. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రెడ్డి సాబ్ నన్ను, సుఖ్‌బీర్ సింగ్‌ను కలవడానికి ఇక్కడికి వచ్చారు. తను ఓ గొప్ప తండ్రికి ఒక గొప్ప పుత్రుడు. నేను తనను మొదటిసారి కలిశాను. తను కూడా సుఖ్‌బీరేనని కలిసిన వెంటనే నాకనిపించింది(నవ్వుతూ). తను చాలా ఆత్మీయత, అనురాగం కలవాడు’’ అని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానంపై ప్రశ్నకు బదులిస్తూ, అది వేరే అంశమని వ్యాఖ్యానించారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ మాట్లాడిన తర్వాత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, జగన్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించి వీడ్కోలు పలికారు.
 
 దేశ చరిత్రలో ఇదే తొలిసారి: జగన్

 ‘‘లోక్‌సభలో 272 మంది ఎంపీల బలం ఉంటే, తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించే అధికారం ఆర్టికల్-3 ప్రకారం కేంద్రానికి ఉంది. గతంలో ఎన్నడూ ఆర్టికల్-3 దుర్వినియోగం జరగలేదు. కానీ దేశ చరిత్రలోనే తొలిసారిగా, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ, అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు.. రాష్ట్రాల శాసనసభలను విశ్వాసంలోకి తీసుకున్నారు. ఆయా అసెంబ్లీల తీర్మానాల మేరకు విభజన ప్రక్రియ చేపట్టారు. కానీ గత సంప్రదాయాలకు భిన్నంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చేపట్టారు’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. నితీశ్‌కుమార్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అడ్డగోలు విభజనకు మిగతా రాష్ట్రాలు కూడా ఎంతో దూరంలో లేవు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే.. కొత్త సంప్రదాయానికి నాంది అవుతుంది. ఈ నేపథ్యంలో నేను బీహార్‌కు వచ్చి, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు పరిస్థితిని వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించి, మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను’’ అని జగన్ అన్నారు.
 
 విభజనపై తప్ప వేరే అంశంపై చర్చించలేదు..

 మూడో ఫ్రంట్ గురించి చర్చించారా? నితీశ్‌కుమార్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా చూస్తున్నారా? అంటూ విలేకరులు జగన్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నితీశ్‌కుమార్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన మీద గౌరవం ఉంది. ప్రస్తుత సమావేశంలో అడ్డగోలు విభజన మీద తప్ప, మరే అంశాన్ని చర్చించలేదు’ అని సమాధానం చెప్పారు.
 

No question of entering into any form of a post-poll alliance-Indiatoday article

YSR Congress chief Jaganmohan Reddy
In the capital on a mission to win friends and influence people, YSR Congress chief Jaganmohan Reddy has signalled the possibility of a major political realignment ahead of the 2014 general elections.

Speaking exclusively to the India Today Group, Jagan said he is not averse to an alliance with a BJP led by Narendra Modi. "Why not? No one is untouchable. We are willing to do business with Modi. Anybody who accepts our demands is acceptable to us," said Jagan.

Jagan Reddy made it clear he would not get into an alliance with any party that supported the division of Andhra Pradesh. "A unified Andhra is our only demand. We can have a tie-up with any party which says it will not split Andhra Pradesh. This is what people want. This is what our party wants."
           
While the BJP has been aggressively on the lookout for new partners to beef up the NDA ahead of the 2014 elections , the party has been one of the principal advocates of the new state of Telangana. BJP's prime ministerial candidate Narendra Modi had publicly voiced his support for Telangana during his mega rally in Hyderabad on August 11.

Jagan Reddy is on a whirlwind tour meeting leaders of various political parties and lobbying for support for a unified Andhra Pradesh. Over the last few days, he has met the chief ministers of West Bengal, Uttar Pradesh, Odisha and Punjab. He warned these leaders not to support the division of Andhra Pradesh saying that the Congress had taken a unilateral decision on Andhra Pradesh and would do the same in other states if leaders did not voice their objection now.
Gujarat chief minister and BJP PM nominee Narendra Modi.


Jagan told the India Today Group, "What the Congress is doing is unprecedented. When NDA decided to bifurcate three states, the state Assemblies first passed a unanimous resolution backing the division. But in Andhra Pradesh, the Congress is forcing this decision on people without waiting for the state Assembly to pass a resolution backing the bifurcation. This can become a template for splitting other states in future. All chief ministers need to be very careful.'

Jagan now joins Telugu Desam Party chief Chandrababu Naidu in saying that he is not opposed to doing business with Narendra Modi. Chandrababu Naidu had shared a stage with Modi in October and has been praising the Gujarat model of growth and Modi's skills as an able administrator. The Congress had long hoped that because Jagan's new party relies heavily on minority support and Jagan himself is a Christian, the YSR Congress will stay away from embracing Modi who still carries the taint of the Gujarat riots of 2002 and is distrusted by a section of the minorities. But Jagan's comments to the India Today Group make it clear that he does not think of Modi as an untouchable. After Jagan's comments, the BJP now needs to decide whether it wants to tie-up with TDP or go with the YSR Congress.

BJP leaders in Andhra Pradesh feel that Jagan is on a stronger wicket than Chandrababu Naidu and that the party should not rush into an alliance with the TDP without carefully evaluating all options. The latest opinion poll done in the first week of December by research agency Nielsen for a regional news channel in Andhra Pradesh shows the YSR Congress emerging as the largest party in united Andhra Pradesh. Out of the 42 Lok Sabha seats in Andhra Pradesh, the YSR Congress is projected to bag between 23-25 seats, while the Telangana based TRS is projected to come in second picking up between 8-10 seats. The Congress' tally is shown crashing from 33 to between 3-5. The TDP too is likely to be in the range of 3-5. By itself the BJP is projected to only between 0-1 seats. An alliance with either TDP or YSR Congress can help the BJP push up its tally in this crucial battleground state in the South. 

Jagan Reddy made it clear that there is absolutely no question of entering into any form of a post-poll alliance with the Congress . Senior Congress leaders have been expressing confidence that they would be able to win over Jagan after the results come out. But Jagan told the India Today Group, "After what the Congress has done to me, do you think there is any possibility of an alliance with the party? No Congress leader is in touch with me and there is no question of allying with the Congress."

http://indiatoday.intoday.in/story/narendra-modi-not-untouchable-jagan-reddy-speaks-out/1/331142.html

YS Vijayamma Interview with Sakshi

Written By news on Friday, December 13, 2013 | 12/13/2013

వైఎస్ జగన్ వాదనలో బలముంది: బీహార్ ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ వాదనలో బలముంది: బీహార్ ముఖ్యమంత్రి
పాట్నా:రాష్ట్రాల విభజనకు ఆర్టికల్ 3 ని సవరించాలంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలో బలం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రాల విభజన విషయంలో ప్రస్తుతం ఉన్న పద్దతిని మార్చాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శాసన సభను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. విభజన విధానాన్ని మార్చాలంటూ కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపారు.
 
ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి, తమ పూర్తి సహకారాలు అందిస్తామన్నారు. గతంలో బీహార్ ను కూడా విభజించే సమయంలో పాత పద్దతినే అనుసరించారన్నారు. రాష్ట్రాలను విభజించేటప్పుడు శాసన సభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని నితీష్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో సాధారణ మెజారిటీ ఉన్న పార్టీలు విభజనలకు పాల్పడటం తగదని ఆయన తెలిపారు.

రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నా: జగన్

రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నా: జగన్వీడియోకి క్లిక్ చేయండి
పాట్నా : రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో గురువారమిక్కడ జగన్ సమావేశమై సమైక్యాంధ్రకు మద్దుతు ఇవ్వాల్సిందిగా కోరారు. జగన్ విన్నపానికి నితీష్ సానుకూలంగా స్పందించారు. ఆయనతో చర్చించిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. తమకు మద్దతు ఇచ్చినందుకు నితీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలనుకున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఇదే రోజు అంతకుముందు ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బాదల్ లను కలసి మద్దతు కోరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ ఇటీవల జాతీయ నాయకులతో సమావేశమై మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.

పాట్నాలో జగన్ కు ఘన స్వాగతం

పాట్నాలో జగన్ కు ఘన స్వాగతం
పాట్నా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. పాట్నా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా జగన్ ఇక్కడకు వచ్చారు. కాసేపట్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఆయన కలవనున్నారు. సమైక్యాంధ్ర కోసం నితీష్‌ సహకారాన్ని ఆయన కోరనున్నారు.

ఈ ఉదయం ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని తెలియచేశారు. ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని కోరారు

Jagan meets Punjab CM Prakash Singh Badal in New Delhi today

గొప్ప తండ్రికి గొప్ప బిడ్డ జగన్ మోహన్ రెడ్డి: పంజాబ్ సీఎం బాదల్

గొప్ప తండ్రికి గొప్ప బిడ్డ జగన్ మోహన్ రెడ్డి: పంజాబ్ సీఎం బాదల్
న్యూఢిల్లీ : జగన్ మోహన్ రెడ్డి గొప్ప తండ్రికి పుట్టిన గొప్ప బిడ్డ అని, ఆయనతో మాట్లాడుతుంటే అచ్చం తన బిడ్డ సుర్జీత్ తో మాట్లాడుతున్నట్లే అనిపించిందని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అన్నారు. 'రెడ్డి సాహెబ్'ను కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. తామిద్దరం కలవడం ఇదే తొలిసారని, అయినా అలా ఏమాత్రం అనిపించలేదని సంతోషంగా అన్నారు. రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు జాతీయ నాయకుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలలో భాగంగా పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బాదల్ లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కలిశారు.

ఈ సందర్భంగా వారి భేటీ అనంతరం బాదల్ మీడియాతో మాట్లాడారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించే ముందు తప్పనిసరిగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న జగన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఈ సందర్భంగా బాదల్ చెప్పారు. చివరకు పంచాయతీలలో కూడా ఇలా చేస్తున్నారని, వాళ్లయినా సరే మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం చేయాల్సిందేనని తెలిపారు. అందువల్ల కేంద్రప్రభుత్వమైనా మరోటైనా దీని గురించి ఆలోచించాల్సిందేనని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని పంజాబ్ ముఖ్యమంత్రిని జగన్ కోరారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పంజాబ్ సీఎం బాదల్ తో జగన్ భేటీ

పంజాబ్ సీఎం బాదల్ తో జగన్ భేటీవీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం లేకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని తెలియచేశారు. ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి విభజనలు పునరావృతం కాకుండా ఆర్టికల్ 3 సవరణకు కలిసి రావాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో జగన్ తో పాటు పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్వీందర్ బాదల్, వైఎస్ఆర్ సీపీ బృందంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరారెడ్డి, బాలశౌరి పాల్గొన్నారు. బాదల్ తో భేటీ అనంతరం జగన్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవుతారు. కాగా ఈరోజు సాయంత్రం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పాట్నాలో కలవటానికి జగన్ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి పాట్నా వెళ్లనున్నారు.

చెవిరెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం

వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డ్డి ఎన్నికల ప్రచారం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పాకాల మం డలం దామలచెరువు పంచాయతీ బం దార్లపల్లె నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు అ డుగడుగునా పూలుచల్లుతూ ఘన  స్వా గతం పలికారు. మహిళలు కర్పూర నీ రాజనాలు పలికారు. వందలాది మంది యువకులు, మహిళలు జైజగన్, జై చెవిరెడ్డి నినాదాలతో హోరెత్తించారు. ఇంటింటికీ వెళ్లి  వైఎస్సార్ సీపీని బలపరచాలని చెవిరెడ్డి కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమ కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా  మహిళలు మాట్లాడుతూ అఖం డ మెజారిటీతో గెలిపిస్తామని హమీ ఇ చ్చారు.  బందార్లపల్ల్లె, హరిజన వాడ ప్రాంతాల్లో చెవిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలి
 ప్రచారంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవస రం ఉందని తెలిపారు. వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని కోరారు.  సమస్యలపై స్పందించేది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమేనని చెప్పారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ ని యోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాకాల మండల  కన్వీనర్ చెన్నకేశవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెం బర్ సంగా బాబురెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ దామినేటి కేశవులు, జిల్లా సేవాదళ్ కన్వీనర్ చొక్కారెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, మల్లారపు శ్రీరాములు, గోవిందరెడ్డి, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, హరినాథ రెడ్డి, చిన్నబ్బరెడ్డి, రాజారెడ్డి, సుబ్బారెడ్డి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకాల మండలంలో వంద మందికి పైగా యువకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో  వైఎ స్సార్ సీపీలో చేరారు. రిటైర్డ్ టీచర్, ప్రముఖ వ్యాపారవేత్త ప్రభాకర్‌రెడ్డి పా ర్టీలో చేరిన వారిలో ఉన్నారు.

వారిద్దరూ నకిలీ సమైక్యవాదులు

వారిద్దరూ నకిలీ సమైక్యవాదులు: అంబటి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోటరీలోని ముఖ్యుల సూచనల మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్‌లు డ్రామా ఆడుతున్నారని, వీరిద్దరూ నకిలీ సమైక్యవాదులని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాం బాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో వీరిద్దరూ  సోనియాగాంధీని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినా అధిష్టానం వారిపై చర్యలెందుకు తీసుకోదో అందరికీ తెలుసని విమర్శించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన నాటి నుంచీ కిరణ్ తన పదవిని అంటిపెట్టుకుని ఫైళ్లపై సంతకాలు చేస్తూంటే ఆయన సోదరుడు వసూళ్లు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘విభజన నిర్ణయం వెలువడినప్పుడే కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? అసెంబ్లీని సమావేశ పరచి సమైక్య తీర్మానం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. బీఏసీలో కూడా విజ్ఞప్తి చేశారు. కానీ కిరణ్ అందుకు అంగీకరించలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే చిత్తశుద్ధే ఆయనకుంటే ఇలా చేసేవారా?’’ అని అంబటి ప్రశ్నించారు.
‘‘రూ.1,717కోట్ల విలువగల ‘ల్యాంకో ఇన్‌ఫ్రా’ కంపెనీ దీర్ఘకాలంగా బకాయి పడిన రూ.8,000 కోట్ల రుణాన్ని రీషెడ్యూల్ (వాయిదా) చేయడమే కాక తాజాగా రూ.3,500 కోట్ల రుణాన్ని ఇస్తున్నారు. లగడపాటి నిజంగా కాంగ్రెస్‌పై, కేంద్రప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వ్యక్తే అయితే జాతీయ బ్యాంకులు ఆయన కంపెనీకి ఇలా లబ్ధిని చేకూరుస్తాయా?’’ అని అంబటి విస్మయం వ్యక్తం చేశారు. తాము ఎన్జీవో నేతలతో కలిసి పెట్టబోయే పార్టీ ద్వారా రాజకీయ లబ్ధిపొంది, వచ్చే ఎన్నికల్లో సీట్లను పొంది ఆ తరువాత వాటిని సోనియా కాళ్లముందు పెట్టాలనేది కిరణ్, లగడపాటి ఆలోచనని చెప్పారు. కానీ తెలుగు ప్రజలు వీరి నాటకాలను గమనిస్తున్నారని, వారు పెట్టబోయే పార్టీకి ఒక్క ఓటు గానీ, ఒక్క సీటుగానీ రావని జోస్యం చెప్పారు. సోనియాతో జగన్ కుమ్మక్కయి ఉంటే 16 నెలలు జైల్లో ఎందుకుంటారు? కాంగ్రెస్ పెట్టించిన కేసులతో ఎందుకు వే ధింపులకు గురవుతారు? ఆయన సంస్థలపై దాడులు ఎందుకు జరుగుతాయి? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నలు వేశారు.

ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం

ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం
 ప్రజా సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. వరుస తుపానులతో రైతులు తీవ్రం గా నష్టపోయినా అధికార కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని, కేవలం సీట్లు కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నారని అన్నా రు. నష్టం అంచనాలు వేయడంలో విఫలమైం దని అన్నారు.
 
  ప్రభుత్వ వైఖరిని ఖండించాల్సిన టీడీపీ కేవలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇకనైనా జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం మానుకుని రైతుల గురించి పట్టించుకోవాలని అన్నారు. టీడీపీ, అధికార కాంగ్రెస్‌లను అనుకూలమైన దొంగ ఓట్లు ఉన్నాయని, వాటన్నింటిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు గుర్తించి తొలగించాలని కోరారు. ఈ నెల 15 వరకు మండల, గ్రామ, బూత్‌స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా కమిటీని మరింత పటిష్టంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ దళిత విభా గం జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, నియోజకవర్గ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లక్కిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు.

రేపు పాట్నా వెళ్లనున్న వైఎస్ జగన్

Written By news on Thursday, December 12, 2013 | 12/12/2013

రేపు పాట్నా వెళ్లనున్న వైఎస్ జగన్
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రేపు పాట్నా వెళ్లనున్నారు. ఆయనను బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రభుత్వ అతిథిగా ఆహ్వానించారు. నితీష్‌కుమార్‌ తో జగన్ భేటీ కానున్నారు. సమైక్యాంధ్ర కోసం నితీష్‌ సహకారాన్ని ఆయన కోరనున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించాలన్న కాంగ్రెస్ నిర్ణయం.. ఆర్టికల్-3 దుర్వినియోగమవుతున్న తీరును.. ఆ అధికరణను సవరించాల్సిన ఆవశ్యకతను.. జగన్ గత కొద్ది రోజులుగా ఆయా పార్టీలను కలసి వివరించి ఈ విషయంలో కీలక విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చిన విషయం తెలిసిందే.

నవంబర్ 16న ఢిల్లీలో సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలను జగన్ కలిశారు. నవంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అదే నెల 20న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమయ్యారు. నవంబర్ 23న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను జగన్ వివరించారు. అలాగే నవంబర్ 23 సాయంత్రం జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ను కలిసి మద్దతు కోరారు. 24న భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను కలుసుకొని సమస్యను వివరించారు. మరుసటి రోజు 25న ముంబై వెళ్లి ఎన్‌సీపీ అధినేత, కేంద్రమంత్రి శరద్‌పవార్, శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.

మళ్లీ డిసెంబర్ 4న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్, కరుణానిధి కుమార్తె కనిమొళిలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయాన్ని వివరించారు. 6వ తేదీన లక్నో వెళ్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌తో సమావేశమై విభజనను అడ్డుకోవాల్సిందిగా మద్దతుకోరారు. తర్వాత ఢిల్లీలో ఎస్‌పీ అధినేత ములాయంసింగ్‌యాదవ్, జేడీఎస్ అధినేత దేవేగౌడలను కలిసి మద్దతు కోరారు.

Ambati Rambabu press meet on 12th December 2013

కొత్త పార్టీ కోసం సీఎం కలెక్షన్లు

కొత్త పార్టీ కోసం సీఎం కలెక్షన్లు: అంబటివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: సీఎం కిరణ్, లగడపాటి రాజగోపాల్ వి నకిలీ సమైక్య ఉద్యమాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సమైక్యవాదం పేరుతో కొత్తపార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్‌లో కలపాలన్నదే సీఎం వ్యూహమని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమని అన్నారు. కొత్త పార్టీ పెట్టుబడి కోసం సీఎం హోదాలో కిరణ్‌ వందల కొద్ది ఫైల్స్‌పై సంతకాలు పెడుతున్నారని, కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

లగడపాటికి ఒక న్యాయం..సామాన్యుడొక న్యాయమా అని అంబటి ప్రశ్నించారు. ల్యాంకో గ్రూపు రూ.40 వేల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ల్యాంకోకు నెలకు రూ.570 కోట్ల నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ల్యాంకో ఇన్‌ఫ్రాకు రూ.8 వేల కోట్ల రుణాలను బ్యాంకులు రీషెడ్యూలు చేశాయని, తిరిగి రూ.3,500 కోట్ల రుణాలు కొత్తగా ఇచ్చాయని వెల్లడించారు. ఇవన్ని కొత్తపార్టీకి పెట్టుబడులా అని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు నిజమైన దత్తపుత్రుడు లగడపాటి కాబట్టే కేంద్రం ఆయనకు ఉదారంగా రుణాలు ఇప్పిస్తోందన్నారు. కిరణ్, లగడపాటి కొత్త పార్టీ పెడితే ఓట్లు రావు, సీట్లు రావన్నారు. సీఎం పదవిని కిరణ్ వదిలేస్తే ఆయన్ను గుర్తుపట్టేవారుండరని అంబటి ఎద్దేవా చేశారు.

ఆర్టికల్-3ని సవరించి, చర్చించాలి: జగన్

ఆర్టికల్-3ని సవరించి, చర్చించాలి: జగన్
న్యూఢిల్లీ : లోక్‌సభలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తీర్మానాలను  ఇచ్చింది. కేంద్రానికి అపరిమిత అధికారాలను ఇస్తోన్న ఆర్టికల్‌-3ని సవరించాలని, దీనిపై చర్చ జరగాలని కోరింది. అలాగా అవిశ్వాసంపై చర్చ జరగాలని పార్టీ తీర్మానాన్ని ఇచ్చింది. ఓట్ల కోసం, సీట్ల కోసం తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకోడానికే ఈ ప్రయత్నాలని పార్టీ నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. వైఎస్‌ జగన్‌ రేపు పాట్నా వెళ్లనున్నారు. బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌తో సమావేశమయి.. సమైక్యానికి మద్దతివ్వాల్సిందిగా కోరనున్నారు.

మరోవైపు అవిశ్వాస తీర్మానంపై అడుగు ముందుకు పడకుండానే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహ, కాంగ్రెస్‌కు చెందిన రాయపాటి సాంబశివరావు, టీడీపీకి చెందిన కొనకళ్ల నారాయణ రావు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తనకు అందాయని స్పీకర్‌ మీరా కుమార్‌ ఈ రోజు కూడా సభలో ప్రకటించారు. 
దానిపై చర్చ జరగాలంటే ముందు సభ సజావుగా ఉండాలని... సభ్యులంతా వారి వారి స్థానాలకు వెళ్లి కూర్చొవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. పోడియంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ సభ్యులు మాత్రం ఆందోళన కొనసాగించారు. అవిశ్వాసంపై చర్చించేందుకు 50 మంది సభ్యుల్ని లెక్కించాల్సి ఉంటుందని పదే పదే చెప్పిన స్పీకర్‌.... గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

మండేలా జీవితం ఓ సందేశం: వైఎస్ విజయమ్మ

మండేలా జీవితం ఓ సందేశం: వైఎస్ విజయమ్మ
హైదరాబాద్ : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం ఓ సందేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. మండేలా సంతాప తీర్మానాన్ని సీఎం కిరణ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. అనంతరం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ...మండేలా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అని పేర్కొన్నారు.
 
భారత జాతిపిత మహాత్మా గాంధీ, లూధర్ కింగ్, నెల్సన్ మండేలాలు మహాపురుషులని వైఎస్ విజయమ్మ ప్రశంసించారు.ఆ మహాపురుషుల జీవితాలకు ఎల్లలు లేవన్నారు. మానవాళిని మాటలు, చేతల ద్వారా నడిపిన మహానీయుల్లో మండేలా ఒకరిని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అలాగే వివిధ పార్టీల శాసనసభ పక్ష నేతలు ఈ సందర్బంగా మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఈ సందర్బంగా కొనియాడారు.

సమైక్యాంధ్ర తీర్మానమే ప్రధాన డిమాండ్

సమైక్యాంధ్ర తీర్మానమే  ప్రధాన డిమాండ్:  విజయమ్మ
హైదరాబాద్ : సమైక్యాంధ్ర తీర్మానమే తమ ప్రధాన డిమాండ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మ సాక్షితో మాట్లాడుతూ...శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం జరిగితేనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కలసి రావాలని ఆమె అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు.
 
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతున్న విషయాన్ని వైఎస్ విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. 75 శాతం మంది ప్రజలు సమైక్యవాదాన్నే వినిపిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచాలని కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.

బాబూ.. సమైక్య లేఖ ఎక్కడ?

బాబూ.. సమైక్య లేఖ ఎక్కడ?
టీడీపీ అధినేతకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్న
 
 న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికే యూపీఏపై అవిశ్వాసానికి మద్దతు ప్రకటించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఇంతవరకు సమైక్యానికి అండగా ఉంటామని ప్రకటించలేదంటూ ఆయన విమర్శించారు.
 
 బుధవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. మీ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్.. ఒకే ప్లాట్‌ఫాం మీద ఉన్నాయి కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఇక్కడో విషయాన్ని అర్థం చేసుకోవాలి. లోక్‌సభలో టీడీపీ పక్ష నాయకుడు ఇంతవరకు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించలేదు. టీడీపీకి ఆరుగురు ఎంపీలుంటే.. నలుగురే అవిశ్వాసానికి మద్దతుగా నిలుస్తున్నారు. మిగతా ఇద్దరు మద్దతు ఇవ్వడం లేదు. లోక్‌సభలో టీడీపీ పక్ష నేత అసలు కనిపించడమే లేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు అండగా ఉంటామని ఇంతవరకు లేఖ ఇవ్వనేలేదు. గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకోలేదు. టీడీపీ ఎంపీలు అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు కానీ.. పార్టీ విధానంగా అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు అధికారిక లేఖ ఇవ్వలేదు. ఇదీ చంద్రబాబు తీరు. ఆయన గురించి నేను వ్యాఖ్యానించ దలచుకోలేదు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రకు అండగా ఉండాలని, దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని తమ పార్టీ విధానంగా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. విలేకరులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవీ..
 
 విలేకరులు: అవిశ్వాసానికి మద్దతు వల్ల ఏం సాధించగలరని భావిస్తున్నారు?
 జగన్: కాంగ్రెస్ ఎంపీలు తమ సొంత నాయకురాలు సోనియాగాంధీ మీదే అవిశ్వాసం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు సోనియాగాంధీ చేస్తున్న అన్యాయాన్ని హైలైట్ చేసి ప్రపంచానికి తెలియజెప్పడానికి మేం(వైఎస్సార్ సీపీ) కూడా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్‌కు సోనియాగాంధీ చేస్తున్న అన్యాయాన్ని ఈ దేశాన్ని, వీలయితే ప్రపంచాన్ని చూడనివ్వండి. సొంత పార్టీ అధినేత్రి మీదే కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం ప్రకటించడమే.. ఆమె రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నారో చెప్పడానికి స్పష్టమైన సంకేతం.
 విలేకరులు: మీరు ఎస్పీ, టీఎంసీ, ఇతర పార్టీలను సంప్రదిస్తున్నారు కదా! వారి పరిస్థితి ఏమిటి?
 
 జగన్: 70 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అందరికీ తెలుసు. ఎస్పీ, టీఎంసీ.. మిగతా అన్ని పార్టీలకూ తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం మా సూత్రబద్ధ వైఖరి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా... అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం మా విధి. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం ఇది. మా పార్టీకి లోక్‌సభలో ముగ్గురు సభ్యుల బలమే ఉంది. మా పార్టీ విధానం గురించి, నిర్ణయాల గురించి నేను రూఢీగా చెప్పగలను. కానీ ఇతర పార్టీల గురించి ఎలా చెప్పగలను? మా పార్టీ వైఖరి మేరకు.. అవిశ్వాసానికి మేం మద్దతుగా నిలుస్తున్నాం.
 
 విలేకరులు: మీ ప్రణాళిక ఏమిటి?
 
 జగన్: ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభ తీర్మానం చేయాలని నొక్కి చెబుతున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరేదీ అంగీకారయోగ్యం కాదు.

నలభై రోజులు గడువు!

Written By news on Wednesday, December 11, 2013 | 12/11/2013

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లును రాష్ట్రానికి పంపారు. ఆయన నలభై రోజులు గడువు ఇవ్వడంతో మళ్లీ ఉత్కంఠ ఏర్పడింది. ఈ నలభై రోజులు అంటే జనవరి ఇరవై వరకు గడువు ఇచ్చినట్లు అవుతుంది. అప్పటివరకు చర్చ చేపట్టకపోతే ఏమవుతుందన్న చర్చ వస్తుంది.వెంటనే చేపడితే అది వేరే విషయం. కాని అది జరగకుండా నలభై రోజులు , ఆ తర్వాత మరో ముప్పై రోజుల గడువు అడగవచ్చని కొందరు చెబుతున్నారు.దీనివల్ల ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదేమోనన్న అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరిన ఈ బిల్లు శాసనసభ స్పీకర్ కు శాసనమండలి ఛైర్మన్ కు ఆయన పంపుతారు. మరి ఏమి జరగుతుందో చూడాలి.

కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా

కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా
తిరుపతి: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు రాష్ట్ర విభజన ద్రోహులంటూ వైఎస్ఆర్ సీపీ నేత రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుపతిలోని నగరిలో రోజా నేతృత్వంలో  బుధవారం రైతుల ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆమె  కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులను విమర్శించారు.  కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు తెరవెనుక సమైక్యవాదాన్ని వినిపిస్తూ వీరిద్దరూ యూపీఎ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని రోజా మండిపడ్డారు.

అయితే సమైక్యం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని రోజా చెప్పారు. జగన్ ఇప్పటికే చాలా పార్టీల మద్దతు కూడగట్టుకున్నారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం జగన్ వల్లే సాధ్యమని రోజా స్పష్టం చేశారు.

బిఏసి నుంచి వైఎస్ఆర్ సిపి వాకౌట్

బిఏసి నుంచి వైఎస్ఆర్ సిపి వాకౌట్
హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనకు ప్రభుత్యం వ్యతిరేకత తెలపడంతో శాసనసభా వ్యవహారాలకమిటీ(బిఏసి) సమావేశంను తాము వాకౌట్ చేసినట్లు   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. సమావేశం ముగిసిన తరువాత విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం శాసనసభలో ప్రవేశపెట్టాలని తాము డిమాండ్ చేశామని చెప్పారు. తమ డిమాండ్ ను ప్రభుత్వం తిరస్కరించడంతో తాము బయటకు వచ్చినట్లు తెలిపారు.

విలేకరులు అడిగి ఒక ప్రశ్నకు తాము సమైక్య తీర్మానం ప్రవేశపెడతామని, ఎవరు మద్దతు తెలిపినా తాము స్వీకరిస్తామని విజయమ్మ  చెప్పారు. అన్ని సమస్యలకంటే విభజనే అతిపెద్ద సమస్య అని ఆమె తెలిపారు. తుపాన్ ల నష్టాలు, కరెంట్ కష్టాలు, కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పు అంశాలపై చర్చకు కూడా డిమాండ్ చేసినట్లు వివరించారు. ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విజయమ్మ తెలిపారు.

we will give support to No Confidence Motion : YS Jagan

సమైక్య రాష్ట్రం కోసం రేపు వాయిదా తీర్మానం

వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీఎల్పీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశం వివరాలను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మీడియాకు తెలిపారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానానికి ప్రభుత్వం అంగీకరించకపోతే, ఎల్లుండి ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతామని, దీనివల్ల ఇక ఎవరు సమైక్యవాదులో, ఎవరో విభజన వాదులో తేలిపోతుందని ఆయన చెప్పారు.

కాగా, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిభ్యునల్‌ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ఇంకా తుపాను బాధితులకు నష్టపరిహారం, విద్యుత్‌ చార్జీల పెంపు, అధిక ధరల అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.

Popular Posts

Topics :