అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడి పంటలకు నెలవు కావాలని వైఎస్ జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని, ఇరు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆయన కోరారు.
Home »
» తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లాలి: వైఎస్ జగన్
తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో వర్థిల్లాలి: వైఎస్ జగన్
Written By news on Wednesday, January 14, 2015 | 1/14/2015
అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడి పంటలకు నెలవు కావాలని వైఎస్ జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని, ఇరు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆయన కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment