తునిలో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్య గర్జన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని విపక్ష నాయకులు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిర్ణీత కాల వ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి నెరవేర్చనందు వల్లనే ఆ వర్గంలో అశాంతి చెలరేగిందని పేర్కొన్నారు.
Home »
» ఒంటిగంటకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
ఒంటిగంటకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Written By news on Monday, February 1, 2016 | 2/01/2016
తునిలో ఆదివారం నిర్వహించిన కాపు ఐక్య గర్జన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని విపక్ష నాయకులు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిర్ణీత కాల వ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి నెరవేర్చనందు వల్లనే ఆ వర్గంలో అశాంతి చెలరేగిందని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment