
సింహాచలంపై భూసమస్యపై వినతిపత్రం అందజేయడానికే మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశానని ఆయన తెలిపారు. వివిధ వార్తాచానళ్లలో వస్తున్నట్టుగా తమ మధ్య రాజకీయపరమైన చర్చలు జరగలేదని ఆయన వివరణయిచ్చారు. తనపై అసత్య ప్రచారం చేయొద్దని ఆయన కోరారు.
![]() |
Subscribe to ysr congress |
Visit this group for YSR CONGRESS updates |
0 comments:
Post a Comment