ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కల్లూరు మండలం రఘునాథబంజర గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఇల్లెందు పట్టణంలో ఓపెన్కాస్ట్ బాధితులకు మద్దతుగా జరిగే దీక్షల్లో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం జిల్లా కేంద్రంలోని 26వ డివిజన్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.
కల్లూరు మండలం రఘునాథబంజర గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఇల్లెందు పట్టణంలో ఓపెన్కాస్ట్ బాధితులకు మద్దతుగా జరిగే దీక్షల్లో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం జిల్లా కేంద్రంలోని 26వ డివిజన్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.
0 comments:
Post a Comment