హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం డ్వాక్రా, రైతు రుణమాఫీపై వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా ఏపీ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) నేడు జరగనుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్ లో ఈ సమావేశం జరుగుతుంది. స్పీకర్ పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఇందులో నిర్ణయిస్తారు.
Home »
» డ్వాక్రా, రైతు రుణమాఫీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
డ్వాక్రా, రైతు రుణమాఫీపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
Written By news on Thursday, March 26, 2015 | 3/26/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment