వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మెదక్ జిల్లా పార్టీ నేత ప్రభుగౌడ్ ను పరామర్శించారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని...వైఎస్ జగన్ పరామర్శించి, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రభుగౌడ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు.
Home »
» ప్రభుగౌడ్ ను పరామర్శించిన వైఎస్ జగన్
ప్రభుగౌడ్ ను పరామర్శించిన వైఎస్ జగన్
Written By news on Thursday, November 20, 2014 | 11/20/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment