సాక్షి, సిటీబ్యూరో: క్షణం తీరిక లేకుండా పోలీసు విధులు నిర్వహిస్తునే పోలీసు విధులు అనే పుస్తకాన్ని రాసిన సీసీఎస్ కానిస్టేబుల్ చంద్రశేఖరరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అభినందించారు. 14 ఏళ్లుగా కోర్టు విధులు నిర్విహస్తూ తన అనుభవంతో 117 అంశాలపై రాసిన పుస్తకాన్ని చంద్రశేఖరరెడ్డి శుక్రవారం లోటస్పాండ్లోని జగన్మోహన్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు అందించారు. ఈ సందర్భంగా జగన్.. రోజువారి విధులు నిర్వహిస్తునే పుస్తకం రాయడం గొప్ప విషయమని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డెరైక్టర్ ఏకే ఖాన్కు కూడా చంద్రశేఖర్.. తాను రాసిన పుస్తకాన్ని అందజేశారు.
Home »
» కానిస్టేబుల్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందన
కానిస్టేబుల్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందన
Written By news on Sunday, January 18, 2015 | 1/18/2015
సాక్షి, సిటీబ్యూరో: క్షణం తీరిక లేకుండా పోలీసు విధులు నిర్వహిస్తునే పోలీసు విధులు అనే పుస్తకాన్ని రాసిన సీసీఎస్ కానిస్టేబుల్ చంద్రశేఖరరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అభినందించారు. 14 ఏళ్లుగా కోర్టు విధులు నిర్విహస్తూ తన అనుభవంతో 117 అంశాలపై రాసిన పుస్తకాన్ని చంద్రశేఖరరెడ్డి శుక్రవారం లోటస్పాండ్లోని జగన్మోహన్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు అందించారు. ఈ సందర్భంగా జగన్.. రోజువారి విధులు నిర్వహిస్తునే పుస్తకం రాయడం గొప్ప విషయమని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డెరైక్టర్ ఏకే ఖాన్కు కూడా చంద్రశేఖర్.. తాను రాసిన పుస్తకాన్ని అందజేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment