హైదరాబాద్ : విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అయితే ఎంపిక విధానాన్నే తాము వ్యతిరేకించామన్నారు. రాజధాని అంటే అందరికీ అన్నివిధాలా అందుబాటులో ఉండాలన్నారు. ఏకపక్ష నిర్ణయం ప్రజాస్వామ్య వ్యతిరేకం అయినా రాష్ట్రం ఒకటిగా ఉండాలనే విషయంపై మద్దతు ఇచ్చామన్నారు. కాగా రాజధాని ఎక్కడ ఉన్నా తమకు అభ్యంతరం లేదని ఆయన గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రకటన చేశాక ఇక చర్చించటంలో అర్ధం ఏముందని వైఎస్ జగన్ అన్నారు.
Home »
» రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం: వైఎస్ జగన్
రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం: వైఎస్ జగన్
Written By news on Thursday, September 4, 2014 | 9/04/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment