పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం పులివెందుల చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన ఆయన బుధవారం ఉదయం ముద్దనూరు చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ లో వైఎస్ జగన్ కు ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పులివెందుల బయలుదేరి వెళ్లారు. ఈ రోజు, రేపు ఆయన పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Home »
» పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
Written By news on Wednesday, September 24, 2014 | 9/24/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment